హిందూ ధర్మ పరిరక్షణకు మనమంతా పిడికిలి బిగించాల్సిన సమయం ఆసన్నమైందని విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం జాతీయ కన్వీనర్ ఆకారపు కేశవరాజు పిలుపునిచ్చారు. వీహెచ్పీ స్థాపించి 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్�
హిందూ సమాజంలోని అనైక్యతను, పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మతమార్పిడులకు పాల్పడుతున్న విదేశీ శక్తుల పట్ల హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలని విశ్వహిందూ పరిషత్ అఖిలభారత గో సేవ సహ ప్రముఖ్ ఆకారపు కేశవ్ జీ అన్నార�
Terrorists Effigy | పహల్గామ్లో హిందువులపై జరిగిన మారణకాండను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ ,భజరంగ్ దళ్ పాలమూరు జిల్లా ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ని తెలంగాణ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశా�
దేవాలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వీహెచ్పీ, అఖిలపక్షం డిమాండ్ చేసింది. బుధవారం శంషాబాద్లో వీహెచ్పీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
శంషాబాద్లోని ముచ్చింతల్ త్రిదండి చిన్నజీయర్స్వామి ఆశ్రమంలో రెండు రోజులుగా కొనసాగుతు న్న వీహెచ్పీ న్యాయవాదుల విభాగం మూడో జాతీయ సమావేశాలు ఆదివా రం ముగిశాయి.
Lioness 'Sita' housed with lion 'Akbar' | సింహాల పేర్ల వివాదంపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) కోర్టును ఆశ్రయించింది. ‘అక్బర్’ పేరున్న మగ సింహం, ‘సీత’ పేరున్న ఆడ సింహాన్ని ఒకే ఎన్క్లోజర్లో ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
బాబ్రీ మసీదును తమ నుంచి ఒక క్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకున్నారన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ ఖండించింది.
అయో ధ్య రామమందిరంలో రామ్లల్లా విగ్ర హ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యం లో సోమవారం సెలవుదినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, స�
Ayodhya Ram Mandir: సింధూ నదికి ఉపనది అయిన కాబూల్ నది నుంచి అయోధ్య రాముడి అభిషేకం కోసం తీసుకువచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ ఆ జలాన్ని కానుకగా అందజేసింది. కశ్మీర్ నుంచి సుమారు రెండు కిలోల కుంకుమ పువ్వును ముస్లింలు �
Shobha Yatra | ఇటీవల అల్లర్లు జరిగిన హర్యానాలోని నూహ్లోకి ప్రవేశించేందుకు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు చెందిన హిందూ ధర్మకర్త జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ ప్రయత్నించారు. వీహెచ్పీ సోమవారం నూహ్లో తలపెట్టిన �