బీజేపీ పాలనలో దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య ఆవేదన వ్యక్తంచేశారు. దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతోపాటు వారిపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నా
పరివార్లో అంతర్యుద్ధం నడుస్తున్నది. బిల్కిస్ బానో రేపిస్టుల విడుదల, దోషులకు సత్కారంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవడంతో.. బీజేపీ, వీహెచ్వీ తమ తప్పును ఒకరిపై ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోహింగ్యాలకు పునరావాసంపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని విశ్వ హిందూ పరిషత్ (పీహెచ్పీ) తప్పుపట్టింది. వారిని వెంటనే దేశం నుంచి పంపేయాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చే�
ముస్లిం మహిళలను కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేస్తానని బహిరంగంగా యూపీలో ఓ స్వామీజీ హెచ్చరించడం కలకలం రేపగా తాజాగా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రవీణ్ తొగాడియా అనుచరుడు ముస్లిం మహిళలపై అ
పార్టీపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు: తొగాడియా నాగ్పూర్, మార్చి 2: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కడం కష్టమేనని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) మాజీ చీఫ్ ప్రవీణ్ తొగాడియా అన్నారు. ఉత్తరప�
బంజారాహిల్స్ : ఫిలింనగర్లోని అభయాంజనేయస్వామి ఆలయం గతంలో ఉన్న చోటే నిర్మించాలంటూ పలు హిందూ సంస్థలు మంగళవారం ఆందోళన నిర్వహించాయి. వీహెచ్పీ, భజరంగ్దళ్తో పాటు పలు సంస్థలకు చెందిన కార్యకర్తలు, సాధువు�
న్యూఢిల్లీ : వీహెచ్పీ నేత సాధ్వి సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ గోవులను కాపాడుకునేందుకు కత్తులు చేబూనాలని ఆమె కోరారు. వీహెచ్పీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సాధ్వి సరస్�
కాంవడ్ యాత్ర| ఏటా శ్రావణ మాసంలో జరిగే కాంవడ్ యాత్రను కరోనా దృష్ట్యా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు రద్దు చేశాయి. అయితే యాత్ర రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను విశ�
ఆయుర్వేదం, అల్లోపతి చర్చ వెనుక వాణిజ్య ప్రయోజనాలను ఆశిస్తున్న లాబీ ఉన్నట్టు అనిపిస్తున్నది. కరోనా రోగులపై ఆయుర్వేదం, అల్లోపతి ఔషధాల ప్రభావంపై చర్చ జరుగాలి. ఇరు వర్గాలు తమ ఆధారాలను ముందు పెట్టాలి. అల్లోప�