భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సీనియర్ నాయకుడు సముద్రాల వేణుగోపాలాచారికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సముచిత స్థానం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్
టీఆర్ఎస్ను వీడే ప్రసక్తేలేదని కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నానని కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు
అమీర్పేట్ : వైదిక ధర్మాన్ని పరిరక్షించడంలో తమ పిల్లలు భాగస్వాములయ్యేలా చూడాలని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ప్రతి బ్రాహ్మణుడు తమ కుటుంబంలో కనీసం ఒక�
తెలుగుయూనివర్సిటీ, నవంబర్ 1 : ప్రతిభ కలిగిన కళాకారులకు పురస్కారాలు ప్రోత్సాహకాన్ని అందిస్తాయని తెలంగాణ ప్రభుత్వ న్యూఢిల్లీ సలహాదారు డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి అన్నారు. కళానిలయం సాంస్కృతిక సేవా స
తెలుగుయూనివర్సిటీ, అక్టోబర్ 31: కళాకారులలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ఆర్థిక సహాయం దోహదపడుతుందని తెలంగాణ ప్రభుత్వ న్యూఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్ సముద్రాల వేణుగోపాల చారి అన్నారు. పొట్టి శ్రీరాములు
రవీంద్రభారతి,అక్టోబర్ 19 : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో కూచిపూడి పితామహడు పద్మభూషణ్ డా. వెంపటి చిన్న సత్యం మాస్టారు జ�
మియాపూర్, అక్టోబర్ 7: కరోనా సమయంలో వందలాది మంది నిరుపేదలకు వైద్య, నిత్యావసర సరుకుల పంపిణీ చేసినందుకు గాను మాజీ మంత్రి, ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి సుముద్రాల వేణుగోపాలాచారిని అంతర్జాతీయ కరోనా వ�
మారేడ్పల్లి, అక్టోబర్ 7: టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా రంగానికి తగిన ప్రాధాన్యతను ఇస్తూ…విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వ�
తెలుగుయూనివర్సిటీ, అక్ట్టోబర్ 3 : ప్రాచీన వైద్యమే ఉత్తమమైనదని సంప్రదాయ వైద్య నిపుణులు పద్మశ్రీ అవార్డు గ్రహీత విజయ్కుమార్ షా అన్నారు. తొలిసారిగా 250 మంది సంప్రదాయ, ప్రకృతి వైద్య నిపుణులను గాంధీ జయంతి సం�
రవీంద్రభారతి, సెప్టెంబర్ 3 : శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్వెల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో శ్రుతిలయ ఆర్ట్స్ 20వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ�
చిక్కడపల్లి :కళానిలయం సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయిని, ప్రముఖ రచయిత్రి హైమవతీ భీమన్న జన్మదినం సందర్భంగా బుధవారం ప్రముఖ రచయిత్రికి డాక్టర్ గురజాడ శోభాపేరిందేవికి పురస్కారాన్ని అంద�
ముషీరాబాద్ :ఇటీవల సెన్సార్ బోర్డు సభ్యునిగా నియమితులైన త్యాగరాయగానసభ అధ్యక్షుడు కళా జనార్థనమూర్తి కి అభినందన సత్కార సభ సోమవారం గానసభలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి డాక
కవాడిగూడ : ప్రముఖ సాంస్కృతిక సంస్థ సూర్యచంద్ర ఆధ్వర్యంలో ‘విశిష్ట జాతిరత్న-విశిష్ట దంపతుల పురస్కారాల’ కార్యక్రమాన్ని నగరంలోని బాషా నిలయంలో నిర్వహించినట్లు సంస్థ అధ్యక్షుడు మోహన్ చంద్ర సోమవారం ఒక ప్ర�
ఉస్మానియా యూనివర్సిటీ : దివ్యాంగులమని కుంగిపోకుండా, అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య పిలుపునిచ్చారు. బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియ�
ముషీరాబాద్: దేశంలోని అన్ని వర్గాల ప్రజలు మెచ్చిన గాయకుడు కిషోర్కుమార్ అని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి అన్నారు. మనీషా ఆర్ట్స్సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ గాయకుడు కి�