Botsa Satyanarayana | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట బాధిత కుటుంబాలకు వైసీపీ తరఫున 2 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామని బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
Kasibugga | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని మంత్రి నారా ల�
Kasibugga | కార్తీక మాస ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరణ ఇచ్చారు. ఘటన జరిగిన ఆలయం ప్రభుత్వ ఆధీనంల�
Kasibugga | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇవాళ ఆలయానికి 15 వేల మంది భక్తులు వచ్చారని తెలిపింది. ఈ సమయంలో రెయిలింగ్ ఊడిపడటంతో తొక్కిసలాట జరిగిందని �
Kasibugga | కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై ఆలయ నిర్వహకుడు, ధర్మకర్త హరికుముంద్ పండా స్పందించారు. ఆలయానికి సాధారణంగా రోజుకు వెయ్యి నుంచి 2 వేల మంది వరక
Kasibugga | కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యగా వ్యహరిస్తోందని అన్నారు. ఈ తొక్కిసలాటలో అమాయకులపై
Kasibugga | కాశీబుగ్గ తొక్కిసలాట చాలా బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తొక్కిసలాటలో అమాయకులు చనిపోయారని పేర్కొన్నారు. ప్రైవేటు ఆలయ నిర్వాహకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనకు బాధ్యుల
Kasibugga | ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. కార్తీక మాసం ఏకాదశి రోజున జరిగిన ఈ ఘటనలో 10 మంది మరణించడం కలకలం రేపింది.
Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గోవింద నామస్మరణతో పులకరించింది. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహారథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పెద్
Kodangal | పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలతో కూడిన ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర�
శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పాలకమండలి చైర్మన్ ఎన్నికను ఆఖరి నిమిషంలో వాయిదా వేయడానికి కారణం తాను బోనాల పండుగ కోసం కర్ణాటక నుంచి ఏనుగును తెచ్చేందుకు వెళ్లడమేనని ఆలయ ఈవో శ్రీనివాస�
Mancherial | మంచిర్యాల అర్బన్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ దేవాలయంలో గల వేంకటేశ్వర స్వామి ఆలయం గోపురానికి పగుళ్లు ఏర్పడ్డాయి. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యా�
Tirumala Tirupathi | ఆదివారం వీకెండ్ కావడంతో కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు పలువురు సినీ, క్రీడ ప్రముఖులు తరలివచ్చారు.
Anil Kapoor | ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ (Anil Kapoor) శుక్రవారం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అనిల్ కపూర్కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్ల�
Minister Harish Rao | వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు.. సిద్దిపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారికి