Kodangal | పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలతో కూడిన ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర�
శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పాలకమండలి చైర్మన్ ఎన్నికను ఆఖరి నిమిషంలో వాయిదా వేయడానికి కారణం తాను బోనాల పండుగ కోసం కర్ణాటక నుంచి ఏనుగును తెచ్చేందుకు వెళ్లడమేనని ఆలయ ఈవో శ్రీనివాస�
Mancherial | మంచిర్యాల అర్బన్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ దేవాలయంలో గల వేంకటేశ్వర స్వామి ఆలయం గోపురానికి పగుళ్లు ఏర్పడ్డాయి. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యా�
Tirumala Tirupathi | ఆదివారం వీకెండ్ కావడంతో కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు పలువురు సినీ, క్రీడ ప్రముఖులు తరలివచ్చారు.
Anil Kapoor | ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ (Anil Kapoor) శుక్రవారం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అనిల్ కపూర్కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్ల�
Minister Harish Rao | వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు.. సిద్దిపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారికి
Minister Harish rao | సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి మంత్రి హరీశ్ రావు స్వర్ణ కిరీటం సమర్పించారు.
నిర్మల్ : రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. సొన్ మండలం న్యూ వెల్మల్ గ్రామంలో రూ. 66 లక్షల నిధులత�
ఏడాదిన్నరలోగా నిర్మాణం పూర్తి చేస్తాం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగులస్థలాన్ని పరిశీలించిన మంత్రి,తెలంగాణ పబ్లికేషన్స్ సీఎండీ దామోదర్రావు కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 30: ఉత్తర తెలంగాణ దివ్యక్షేత్రం
కేశంపేట : కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట శ్రీలక్ష్మీవేంకటేశ్వస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా గురువారం షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో హోమం, ప్రత్య
మొయినాబాద్ : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించకుంటె మంచి జురుగుతుందనే నమ్మకంతో భక్తులు ఆలయాలకు పెద్ద సంఖ్యలో �
కొడంగల్ : ఈ నెల 13వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్థానిక మహాలక్ష్మి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు గాను ఆలయ అర్చకులు, ధర్మకర్తలు ఏర్పాట్ల చేస్తున్నట�
కొండాపూర్ : చందానగర్లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో బుధవారం శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని ఉభయ దేవేరులతో స్వామి వారి కళ్యాణ మహోత్సం అంగరంగ వై�