న్యూఢిల్లీ శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాలు | న్యూఢిల్లీ శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 31 వరకు నిరాడంబరంగా జరుగనున్నాయి. బ్రహోత్సవాల్లో భాగంగా ఈ నెల 22న అంకుర్పారణ, 23 ధ్వజారోహణం నిర్వహించనున్నారు.
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | జిల్లాలోని మల్దకల్ మండల కేంద్రంలో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి హామీనిచ్చారు.
సాలకట్ల వసంతోత్సవాలు | తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో నేటి నుంచి మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనుండగా.. ఉత్సవాల్లో
మాకు సంబంధం లేదు | తలనీలాల అక్రమ రవాణాపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. తలనీలాల స్మగ్లింగ్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని టీటీడీ మంగళవారం స్పష్టం చేసింది.
హైదరాబాద్ : జూబ్లీహిల్స్లోని వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఆలయంలో అర్చకులు స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. రాజ్యసభ సభ్య�
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాల పోస్టర్ను శుక్రవారం తిరుపతి పరిపాలనా భవనంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహర్ రెడ్డి ఆవిష్కరించారు. మార్చి 11 నుంచి 21వ తేదీ వరకు ఆలయ బ్రహ్మోత్సవా