కొండాపూర్ : చందానగర్లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో శ్రీవారి జన్మ నక్షత్ర శ్రవణా నక్షత్రం సందర్భంగా గురువారం సామూహిక కళ్యాణోత్సవం, మహాపుష్ప యాగాలను ఘనంగా నిర్వహ�
పరిగి : పరిగి పట్టణంలో నూతనంగా నిర్మించిన లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ప్రారంభోత్సవంలో భాగంగా స్వామి వారి విగ్రహా, ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్�
Shamshabad | శంషాబాద్ మండలం రామంజాపూర్ వెంకటేశ్వరాలయంలో చోరీ జరిగింది. స్వామి వారి కిరీటాలు, శఠగోపం, పంచలోహ విగ్రహాలు, బంగారు, వెండి నగలతో పాటు హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. ఆలయంలో ఉన్న సీసీ
తలకొండపల్లి : తలకొండపల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో ఉన్న లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ పాలకవర్గాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ ద్వారా నియమించారు. కమిటీ సభ్యులుగా వట్టేల శ్రీశైలంయాదవ్, బైండ్ల కిష్టమ్మ, అంజి
వికారాబాద్ : వికారాబాద్ వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని బీటీఎస్ కాలనీలో రథతోత్సవం కన్నుల పండువగా సాగింది. ఇందులో మహిళలు కోలాటాలు ఆడుతూ ఊరేగింపు నిర్వహించారు. స్వామివ�
చేవెళ్ల టౌన్ : చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజీత్రెడ్డి తన పుట్టిన రోజును పురస్కరించుకుని పట్టణంలోని వేంకటేశ్వర ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో నేతలు ఎంపీ రంజి�
మైలార్దేవ్పల్లి: కాటేదాన్ వెంకటేశ్వర దేవాలయ అభివృద్ధికి భక్తులు తమ వంతుగా ధన ,వస్తు రూపేణా కానుకలు సమర్పిస్తున్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. వెంకన్న గుట్టపై వెలసిన శ్రీపద్మావతి గోదా సమేత వెంకటేశ్
తుర్కయాంజాల్ : అబ్ధుల్లాపూర్మెట్ మండల పరిధి కుత్భుల్లాపూర్లో నూతనంగా చేపట్టిన భూనీలా సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా స్వామి వారి కల్యాణం నిర్వహించారు. నవీన్చారి ఆధ�
చిక్కడపల్లి :నగరంలో ప్రసిద్ధి గాంచిన చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారి పవిత్రోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభం అయ్యాయి..ఉదయం పవిత్రాహ్వానము,స్వస్తివాచనము,రక్షబంధనము,హవనము, వ�
చిక్కడపల్లి : నగరంలో ప్రసిద్ధి గాంచిన చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం నుంచి స్వామివారి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈమేరకు దేవాలయ కార్యనిర్వాహణాధికారి కె.రామాంజనేయులు, ఆలయ
శ్రీవారి హుండీ | ఆంధ్రప్రదేశ్లో కరోనా ప్రభావం తగ్గడంతో తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది.
ఆలయ నిర్మాణానికి భూమిపూజ | కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఆదివారం శాస్త్రోక్తంగా భూమి పూజ జరిగింది.
శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ | జమ్మూలో నిర్మించ తలపెట్టిన శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఈ నెల 13న భూమిపూజ నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహార్ రెడ్డి తెలిపారు.