Minister Harish rao | సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి మంత్రి హరీశ్ రావు స్వర్ణ కిరీటం సమర్పించారు.
నిర్మల్ : రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. సొన్ మండలం న్యూ వెల్మల్ గ్రామంలో రూ. 66 లక్షల నిధులత�
ఏడాదిన్నరలోగా నిర్మాణం పూర్తి చేస్తాం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగులస్థలాన్ని పరిశీలించిన మంత్రి,తెలంగాణ పబ్లికేషన్స్ సీఎండీ దామోదర్రావు కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 30: ఉత్తర తెలంగాణ దివ్యక్షేత్రం
కేశంపేట : కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట శ్రీలక్ష్మీవేంకటేశ్వస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా గురువారం షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో హోమం, ప్రత్య
మొయినాబాద్ : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించకుంటె మంచి జురుగుతుందనే నమ్మకంతో భక్తులు ఆలయాలకు పెద్ద సంఖ్యలో �
కొడంగల్ : ఈ నెల 13వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్థానిక మహాలక్ష్మి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు గాను ఆలయ అర్చకులు, ధర్మకర్తలు ఏర్పాట్ల చేస్తున్నట�
కొండాపూర్ : చందానగర్లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో బుధవారం శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని ఉభయ దేవేరులతో స్వామి వారి కళ్యాణ మహోత్సం అంగరంగ వై�
కొండాపూర్ : చందానగర్లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో శ్రీవారి జన్మ నక్షత్ర శ్రవణా నక్షత్రం సందర్భంగా గురువారం సామూహిక కళ్యాణోత్సవం, మహాపుష్ప యాగాలను ఘనంగా నిర్వహ�
పరిగి : పరిగి పట్టణంలో నూతనంగా నిర్మించిన లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ప్రారంభోత్సవంలో భాగంగా స్వామి వారి విగ్రహా, ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్�
Shamshabad | శంషాబాద్ మండలం రామంజాపూర్ వెంకటేశ్వరాలయంలో చోరీ జరిగింది. స్వామి వారి కిరీటాలు, శఠగోపం, పంచలోహ విగ్రహాలు, బంగారు, వెండి నగలతో పాటు హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. ఆలయంలో ఉన్న సీసీ
తలకొండపల్లి : తలకొండపల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో ఉన్న లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ పాలకవర్గాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ ద్వారా నియమించారు. కమిటీ సభ్యులుగా వట్టేల శ్రీశైలంయాదవ్, బైండ్ల కిష్టమ్మ, అంజి
వికారాబాద్ : వికారాబాద్ వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని బీటీఎస్ కాలనీలో రథతోత్సవం కన్నుల పండువగా సాగింది. ఇందులో మహిళలు కోలాటాలు ఆడుతూ ఊరేగింపు నిర్వహించారు. స్వామివ�
చేవెళ్ల టౌన్ : చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజీత్రెడ్డి తన పుట్టిన రోజును పురస్కరించుకుని పట్టణంలోని వేంకటేశ్వర ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో నేతలు ఎంపీ రంజి�