‘నేను తోపుడు బండిని.. నా ధర రూ.8వేలు.. మన గ్రామంలో మంచి మనసున్న దాతలు ముందుకు వస్తే మన గ్రామ పంచాయతీకి వెళ్లి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అనే ఫ్లెక్సీని ములుగు జిల్లా వెంకటాపురం(ఎం)లో (Venkatapuram) వెలసింది.
మరికల్ మండలం వెంకటాపురం వద్ద కోయిల్ సాగర్ (Koilsagar) కాలువకు గండిపడింది. దీంతో పంట పొలాలను వరద ముంచెత్తడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజుల క్రితం కోయిల్ సాగర్ నీటిని అధికారులు విడుదల చేశారు.
ములుగు జిల్లా రామానుజపురంలో జరుగుతున్న ఎరుకల నాంచారమ్మ జాతరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (Kavitha) హాజరయ్యారు. నాంచారమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
కామారెడ్డి జిల్లా (Kamareddy) ఎల్లారెడ్డి మండలం వెంకటాపురంలో విషాదం చోటుచేసుకున్నది. చెరువులో పడి ముగ్గురు పిల్లలు మృతి చెందారు. వారిని రక్షించేందుకు చెరువులోకి దిగిన తల్లి కూడా నీటిలో మునిగి చనిపోయారు.
Mulugu | ములుగు జిల్లా వెంకటాపురం (నూగురు)లో మిర్చీ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంట చేతికి వచ్చిన సమయంలో కూలీలు దొరక్క.. పంట నేలరాలిపోతుందనే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Zika virus | ఏపీలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ సోకిందన్న వార్త వైరల్ కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది.
మహితాపురం గ్రామ సమీపంలోని గడి చెరువు జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ప్రకృతి ఒడిలో ఉన్న జలపాతం జల కళను సంతరించుకోవడంతో గురువారం హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం,
భద్రాచలం (Bhadrachalam) వద్ద ఉగ్రగోదావరిలో (Godavari River) వరద ఉధృతి (Floods) కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం (Water Levels) మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది.
హైదరాబాద్ : ములుగు జిల్లా వెంకటాపురం కొండాపూర్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. మరదలిపై వ్యామోహంతో ఓ ఉన్మాది తన భార్య, అత్త, అమ్మమ్మపై కత్తితో దాడి చేశాడు. ఇందులో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమ�