కోస్గిలో బార్ అసోసియేషన్ సభ్యుడు, న్యాయవాది మడుగు భీమేష్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కొడంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్స్కు అందించాల్సిన పెండింగ్ 5 డీఏలు, పీఆర్సీని తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్�
కేంద్రం అవలంబిస్తున్న ఒంటెద్దు పోకడలను మానుకోవాలని సీపీఐ జాతీయ నేత వెంకట్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై శాంతి చర్చలు జరపాలని సీపీఐ జాతీయ కార్యదర్�
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన న్యాయవాదుల చట్ట సవరణ బిల్లు ఆమోదయోగ్యం కాదని, న్యాయనిపుణుల సలహాలు, సూచనలు లేకుండా సవరణలు తీసుకొస్తే బార్కౌన్సిల్ స్వతంత్ర ప్రతిపత్తి ప్రశ్నార్థకంగా మారుతుందని ఆలిండి
గ్రామాల్లో మాజీ సర్పంచ్లు చేపట్టిన అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయకుండా రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ..మాజీ సర్పంచ్ల అరెస్టు అక్రమని సర్పంచ్ల సంఘం రంగారెడ్డి జిల్లా మాజీ అధ్య
కొడంగల్ మున్సిపల్ అభివృద్ధికి రూ. 300 కోట్లతో రూపొందించిన అభివృద్ధి ప్రణాళికను గురువారం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డిలతో కలిసి మున్సి�
ఓటుహక్కు మనందరి బాధ్యత అని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ‘కడా’ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి తెలిపారు. గురువారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో విద్యార్థులతో కల
మున్సిపల్ అభివృద్ధిపై ‘కడా’ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. స్థానిక మహిళా సమాఖ్య భవనంలో వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, పట్టణ పురప్రముఖులు
Gutta Sukhender Reddy | సీనియర్ నేతగా చెప్పుకునే కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Venkat Reddy) కి రాజకీయ పరిణితి లేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి (Gutta Sukhender Reddy) మండిపడ్డారు.
మునుగోడు ఉప ఎన్నికతో ప్రజలకు ఎలాంటి లాభం లేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కేవలం రాజగోపాల్రెడ్డి స్వార్థం వల్లే ఈ ఉప ఎన్నిక వచ్చిందని పేర్కొన్నారు.
యాలాల, ఫిబ్రవరి 2 : గ్రామాల అభివృద్ధికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం యాలాల మండల పరిధిలోని ముద్దాయిపేట్, కమాల్పూర్, నాగ సముంధర్, బానాపూర్, పగ
తన పేరున తప్పుగా ఎకరం భూమి నమోదుఅసలు పట్టాదారుడికి అప్పగించిన నల్లగొండ రైతుమునుగోడు, సెప్టెంబర్ 3: అవకాశం దొరికితే పక్కవాడి భూమిని ఎలా ఆక్రమించుకోవాలో ఆలోచించే మనుషులున్న ఈ రోజుల్లో ఓ వ్యక్తి తనది కాని
హుజురాబాద్ నూతన ఏసీపీగా హైదరాబాద్ సీఐడీ విభాగంలో పనిచేస్తున్న డీఎస్పీ వెంకట్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం హుజూరాబాద్ ఏసీపీగా ఉన్న శ్రీనివాస్ ను బదిలీపై డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్�