చిన్నచిన్న బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం గడిచినా ఒక్క పథకం కూడ�
మేడిగడ్డ కుంగుబాటు పేరిట బీఆర్ఎస్ను బద్నాం చేయడం ఆపి, భేషజాలకు పోకుండా కాళేశ్వరం ద్వారా రైతులకు సాగునీరు అందించాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అమరుల స్మారక చిహ్నం వద్ద కేసీఆర్ అధికారికంగా ఆవిష్కరించిన తెలంగాణ తల్లి పసిడి విగ్రహం సీఎం, మంత్రులకు కనబడట్లేదా? అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు.
అదానీతో సీఎం రేవంత్రెడ్డి అంటకాగుతున్న వైనాన్ని శాసనసభ వేదికగా ఎత్తిచూపేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారనే విషయం తెలుసుకున్న ప్రభుత్వం అప్రమత్తమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్య
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఇంటి వద్ద పోలీసుల హడావుడిని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీశ్రావును అదుపులోకి తీసుకునే విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేతలు, అక్రమ అరెస్టులకు భయపడేదిలేదని బీఆర్ఎస్ నేతలు తేల్చిచెప్పారు. మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించార�
పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్కు అహంకారం నెత్తికెక్కిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆగ్రహం వ్య�
అమరజ్యోతి ప్రాంగణం, అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహ సముదాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గాలికొదిలేశారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులపై మీకున్న గౌరవం ఇద�
కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి.. రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదింటి ఆడబిడ్డ కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ తొలి ము�
దళితబంధు రెండో విడత డబ్బులు విడుదల చేయాలని ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, లబ్ధిదారులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నార
పీఏసీ చైర్మన్ పదవి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ సూచించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయా�
పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వడం సంప్రదాయమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) అన్నారు. పీఏసీ చైర్పన్ ప్రజాధనం ఖర్చు పెట్టడంలో లోటుపాట్లపై సలహాలు ఇవ్వాలన్నారు. నాగం జనార్దన్రెడ్డి,
ప్రజాసమస్యలపై నిత్యం ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేకే ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మండిపడ్డారు.