కేసీఆర్ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను నాడు వద్దన్న రేవంత్రెడ్డి.. ఇప్పుడు సర్వే ఎలా చేయిస్తారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని త�
Rythu Padayatra | జగిత్యాల జిల్లాలో రైతులు మరోసారి పోరుబాట పడుతున్నారు. రైతు భరోసా, రుణమాఫీ, వరికి బోనస్పై కాంగ్రెస్ సర్కారు చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు.
కాంగ్రెస్ సర్కార్ నెల రోజులుగా నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఇప్పటివరకు పరిష్కరించిన అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
కేసీఆర్ రైతులు, పేదల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాల అమలు కొనసాగేలా ప్రజల పక్షాన నిలబడతానని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ అమల�
CM KCR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఇవాళ నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఉదయం 9 గంటలకు ఆయన ప్రగతిభవన్ నుంచి హెలిక్యాప్టర్లో బయ
కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో రాష్ట్రం దృష్టంతా ఇక్కడే ఉంది.. దేశంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చి కామారెడ్డి బిడ్డలు రికార్డు సృష్టించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ �
Minister Vemula | తెలంగాణలో వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత కేవలం ఒక్క కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామ�
Mahabubnagar | వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం హైదరాబాద్లో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసి వినపతి పత్రం అందజేశారు. నియోజకవర్గ
అమరవీరుల స్మారకచిహ్నం పనులను గడువులోగా పూర్తిచేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మాణంలో ఉన్న స్మారకచిహ్నం పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ స�
Vemula Prashant Reddy | కొత్తగా నిర్మితమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనానికి సంబంధించిన ఏసీ ప్లాంట్ను రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.
హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం నిర్మాణ పనులు ఈ నెల 30లోగా పూర్తిచేయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
AP Politics | కుల పిచ్చి రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ ఆగమైందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గత 9 ఏండ్లుగా చంద్రబాబు, జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారని, ఫలితంగా ఏపీలో అభివృద్ధి, సంక్�
మిషన్ భగీరథ పథకంలో భాగస్వామిని కావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. కర్ణాటకలోని బాల్కీలో తాను సివిల్ ఇంజినీరింగ్ చదివిన బీకేఐటీ పూర