వాహన ధరలకు మళ్లీ రెక్కలువచ్చాయి. మరో రెండు సంస్థలు తమ వాహన ధరలను పెంచబోతున్నట్లు తాజాగా ప్రకటించాయి. ఇప్పటికే పలు ఆటోమొబైల్ సంస్థలు వాహన ధరలు పెంచుతున్నట్లు ప్రకటించగా..తాజాగా ఈ జాబితాలోకి హ్యుందా య్, �
యాప్ అగ్రిగేటర్స్ చేస్తున్న మోసాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని తెలంగాణ గిగ్ ఫ్లాట్ ఫాం వర్కర్స్ యూనియన్, తెలంగాణ క్యాబ్ అసోసియేషన్ చైర్మన్ షేక్ సలావుద్దీన్ బుధవారం ఒ�
స్కోడా కూడా వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయంతోపాటు నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని, ఈ నూతన ధరలు జనవరి 1 నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ.. అన్ని రకాల మాడళ్ల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు జూన్ నుంచి అమలులోకి రానున్నాయి.
బీఎండబ్ల్యూ కూడా వాహన ధరలను పెంచేసింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను 2 శాతం సవరిస్తున్నట్టు బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ తెలిపారు.
హీరో మోటోకార్ప్ వాహన ధరల్ని మరోమారు పెంచుతున్నది. సోమవారం (జూలై 3) నుంచి వివిధ మోటర్సైకిళ్లు, స్కూటర్ల ధరలు దాదాపు 1.5 శాతం మేర పెరుగుతాయని శుక్రవారం ఈ దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం ప్రకటించింది.