వరంగల్ కూరగాయల మార్కెట్లో అక్రమంగా నిర్వహిస్తున్న టెండర్ను నిలిపివేయాలని కోరుతూ వరంగల్ కూరగాయల మార్కెట్ హోల్సేల్స్, రిటైల్ వ్యాపారుల సంఘం సభ్యులు సోమవారం వరంగల్ కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశ�
ప్రజలకు కూరగాయలు, పండ్లు, మాంసం, పూలు, అన్ని ఒకేచోట దొరికేలా బీఆర్ఎస్ ప్రభుత్వం సమీకృత వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
ప్రజలకు కూరగాయలు, మాంసపు ఉత్పత్తులు ఒకేచోట అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన సమీకృత కూరగాయల మారెట్ను వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
శంకరమఠం కూరగాయల మార్కెట్లో రోడ్డును ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్నారంటూ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు మొత్తం కూరగాయల దుకాణాలను జేసీబీలను పెట్టి తొలగించారు. 80 ఏండ్ల కింద ఏర్పాటైన ఈ కూరగా
పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కూరగాలయ క్ర యవిక్రయాలు జరుపుకోవాలని మున్సిపల్ సిబ్బంది వాహనాలు నిలుపడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అయిజ పట్టణంలో టీయూఎఫ్ఐడీసీ, ఎస్ఎఫ్సీ, గ్రాంట్తో ఇంటిగ�
సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి పక్కనున్న పాతూర్ కూరగాయల మార్కెట్ను బుధవారం రాత్రి సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్తూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సందర్శించారు. ర�
దసరా పండుగ వేళ ధరలు దడ పుట్టిస్తున్నాయి. కూరగాయల రేట్లు కాక రేపుతుండగా.. నిత్యావసరాలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాట కిలో రూ.80 కి చేరి మాట విననంటున్నది. ఉల్లి ధరలు కూడా రూ.60కి చేరి కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
పండుగ పూట ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మూడు నెలల క్రితం వరకు రూ.20కి కిలో లభించిన ఉల్లిగడ్డల ధరలు అమాం తం పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలోకు రూ.70కి చేరడంతో
వంట నూనెల దగ్గర్నుంచి సబ్బుల వరకూ మనం రోజువారీ ఉపయోగించే సరుకు ఏదైనా సరే..వాటి ధర పైపైకి చేరుతున్నది. పెరిగిన నిత్యావసర, కూరగాయల ధరలు ప్రజానీకంపై మరింత భారాన్ని మోపుతున్నాయి. దీంతో సగటు కుటుంబం ఖర్చు రెండ
వానకాలం సీజన్లో కూరగాయల మార్కెట్, ప్రధాన కూడళ్లలో బుట్టలు, తట్టల్లో ఎక్కువగా దర్శనమిస్తాయి బోడ కాకరకాయలు. ఇవి వానకాలం సీజన్లోని జూలై, ఆగస్టుతోపాటు సెప్టెంబర్ ప్రథమార్థంలో మాత్రమే మార్కెట్లో లభిస్
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు అనుసంధానంగా ఉన్న లక్ష్మీపురం మోడల్ కూరగాయల మార్కెట్లో శనివారం డిజిటల్ ధరల పట్టికను ఏర్పాటు చేశారు. కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు వినియోగదారుల శ్రేయస్సును దృ�
గ్రేటర్లో ప్రతి పది వేల మంది జనాభాకు ఒక సమీకృత మార్కెట్ ఉండాలన్న లక్ష్యానికి జీహెచ్ఎంసీ అధికారులు తూట్లు పొడిచారు. కొత్తవి కాదు కదా..పురోగతిలో ఉన్న పనులను సైతం అటకెక్కించారు.
కూరగాయల ధరలు సెగలు కక్కుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏటా వానకాలం సీజన్ ప్రారంభంలో కూరగాయల ధరలు సహజంగానే పెరుగుతుంటాయి. కానీ, ఈసారి వినియోగదారులు భరించలేని విధంగా ఆకాశాన
మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏది కొందామన్నా వామ్మో ఇంత రేటా.. అని కంగుతినాల్సి వస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో రోడ్ల వెంట ఉన్న కూరగాయల దుకాణాలు మొదలు.. ఏ మార్కెట్కు వెళ్లినా ధరలు దడ పుట్టిస్