జహీరాబాద్కు (Zaheerabad) చెందిన ఓ రైతు టమాటాలు అమ్మడానికి పట్టణంలో కూరగాయల మార్కెట్కు తీసుకొచ్చాడు. అయితే శుక్రవారం రాత్రి టమాటా ట్రేలను దుకాణంలో ఉంచి ఇంటికి వెళ్లాడు.
ప్రజా సంక్షేమంలో ఎప్పుడూ ముందుండే బీఆర్ఎస్ ప్రభుత్వం.. కరీంనగర్ జిల్లాలోని వేములవాడ పట్టణ ప్రజలు, పరిసర గ్రామాల రైతుల కోసం అత్యాధునిక హంగులతో రెండు అంతస్తుల్లో కూరగాయల మార్కెట్ను నిర్మించింది.