ఇటీవల కురిసిన వర్షాలకు మండల కేంద్రంలో ప్రధాన రహదారి బురదమయంగా మారింది. దీంతో గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడం లేదు. దీంతో పెట్రోల్ బంకు సమీపంలో గ్రామస్తులే రోడ్డు మరమ్మతులు చేపట
ఇటీవల కురిసిన వర్షాలకు మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు వద్ద ప్రధాన రహదారి బురదమయంగా మారింది. దీంతో నిత్యం ఆ దారి గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు అదుపుతప్పి కిందపడిన ఘ�
రైతులకు సకాలంలో యూరియా అందించాలేని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఓ రైతు అగ్రహం వ్యక్తం చేశాడు. యూరియా సరఫరా చేయాలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత..? ఊడితే ఎంత..? చేతకాకుంటే దిగిపోండి అంటూ మండిపడ్డ వీడియో సోషల్
వీర్నపల్లి మండలకేంద్రానికి చెందిన సామల్ల కృష్ణ ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. పదేళ్ల క్రితమే శబ్ధ తరంగాల అలజడిలో జరిగే వెయ్యో వంత�
పాఠశాలల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని వీర్నపల్లి మండల కేంద్రంలో బుధవారం విద్యార్థులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. వీర్నపల్లి-ఎల్లారెడ్డిపేట ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నాయ�
వీర్నపల్లి (Veernapally) మండలంలోని అడవిపదిర గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. రోడ్డం వాగుపై రూ.2.50 కోట్లతో నూతన వంతెన నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
Haney Bee attack | వీర్నపల్లి , ఏప్రిల్ 18: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలపై శుక్రవారం తేనటీగలు దాడి చేశాయి.
double doctorate | మండల కేంద్రానికి చెందిన సామల్ల సావిత్రి హన్మయ్యల కుమారుడు సామల్ల కృష్ణ ఇంజనీరింగ్ లో డబుల్ డాక్టరేట్ పొందాడు. పదకొండేళ్ల కిందట కాకినాడ జేఎన్టీయూ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో శబ్ద తరంగాల అలజ�
సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ ఆదివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండల కేంద్రాల్లో నిర్వహించే రోడ్షోల్లో పాల్గొననున్నారు.
Rajanna Sircilla | రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లాలోని వీర్నపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భర్త మృతిచెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉన్నది.