దేశీయ కార్పొరేట్ల అవినీతి.. అందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వ దుర్నీతిపై గ్లోబల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నెట్వర్క్ ఓసీసీఆర్పీ వరుస నివేదికలు సంచలనం రేపుతున్నాయి. భారత ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రకం
మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్-జూన్ మధ్యకాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 40.84 శాతం తగ్గి రూ.3,308 కోట్లకు పరిమితమైంది. ఆదాయ�
BJP | అంతర్జాతీయ కంపెనీలు భారత్ నుంచి పెద్దయెత్తున వెళ్లిపోతున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు అసంబంద్ధ నిర్ణయాలు, ఏకపక్ష విధానాలు, రాజకీయ ఒత్తిళ్లే దీనికి ప్రధాన కారణంగా పారిశ్రామిక రంగ నిపుణులు విశ్ల�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను హిందుస్థాన్ జింక్ మరోమారు మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. ఇది నాల్గోసారవగా, ఒక్కో షేర్కు రూ.26 చొప్పున మొత్తం రూ.10, 986 కోట్ల మధ్యంతర డివిడెండ్ను ఇస్తున్నది. ఈ ఆర్
రాష్ట్రాలను కోరిన వేదాంత లిమిటెడ్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: మైనింగ్ దిగ్గజం వేదాంత దేశంలో తొలి సెమికండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాల్ని వేగవంతం చేసింది. ఆయా రాష్ర్టాలతో జరుపుతున్న చర్చలు తుదిదశలో
డివిడెండు రూ.18.50 న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.18.50 చొప్పున మధ్యంతర డివిడెండు చెల్లించే ప్రతిపాదనకు కమోడిటీ దిగ్గజం వేదాంత లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు బుధవారం ఆమోదం తెలిపింది. రూ.1 ముఖవిల�
హైదరాబాద్, మే 31: తమ ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సుకు భరోసానందిస్తూ వేదాంత ఇప్పుడు దేశ వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించింది. తద్వారా తమ ఉద్యోగులు , వారి కుటుంబ సభ్యులు, వ్యాపార భాగస్వాములక�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తో వణుకుతున్న భారత్ లో కొవిడ్-19 కట్టడి కోసం రూ 150 కోట్ల అదనపు సాయానికి వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ సంసిద్ధత వ్యక్తం చేశారు. గత ఏడాది కొవిడ్-19ను ఎదుర్క�