30 ఏండ్లుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచింది ఎమ్మార్పీఎస్ ఉద్యమకారులేనని.. అందుకే ఈ విజయం వారికే దక్కుతుందని ఆ సంఘం అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు.
అమరవీరుల త్యాగాల వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యమయ్యిందని, అమరుల కుటుంబాలను పరామర్శించడానికి త్వరలో రాష్ట్రవ్యాప్త యాత్ర చేపట్టనున్నట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పేర్కొన్నా
Vangapalli Srinivas | ఎస్సీ వర్గీకరణ ఆమోదం ద్వారా మాదిగ అమరవీరుల ఆత్మలు శాంతించాయని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. మాదిగ అమరవీరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోని ఇంటికో ఉ�
ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న ‘లక్ష డప్పులు-వేల గొంతులు’ మహా ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడమంటే మాదిగ సమాజాన్ని విస్మరించడమేనని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పేర�
ఈ నెల 7న మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేపడుతున్న లక్ష డప్పులు, వేల గొంతుకలు కార్యక్రమానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ వెల్లడించారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కాలయాపన చేస్తే ఫిబ్రవరి 6వ తేదీన మహాదీక్ష చేపడతామని హెచ్చరించ
మాదిగలకు 10 శాతం రిజర్వేషన్ కేటాయించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్అక్తర
ఎస్సీ వర్గీకరణకు మాలలు మద్దతు ఇచ్చి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. వర్గీకరణ వ్యతిరేక శక్తులకు అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత లేదని పేర్కొన్న�
ఎస్సీ వర్గీకరణకోసం ప్రాణాలర్పించిన మాదిగ అమరవీరులకు వర్గీకరణ విజయాన్ని అంకితం చేస్తూ ఈ 13న నివాళి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు.
పారిశుధ్య కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టనున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు.
సామాజిక వాదం, మనువాదం ముసుగులో మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు పార్లమెంటు ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ�
సీఎం రేవంత్రెడ్డి పేదలను మోసం చేస్తున్నారని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన మహబూబాబాద్లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగల మద్దతు
దళిత జనోద్ధరణకు చిత్తశుద్ధితో పాటుపడిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగ సామాజిక వర్గం అన్ని రంగాల్లో రాణిస్తుందనే దృఢమైన ఆలోచన ఉన్�