అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పక్కనబెట్టిన కాంగ్రెస్, మరోమారు మాదిగలను మోసం చేయడానికే ఆర్డినెన్స్ తెస్తామంటున్నదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఎస్సీ వ�
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ కార్యచరణ ఉన్నందున అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ స్పష్టం �
ప్రధాని మోదీ మాదిగలను మళ్లీ మోసం చేశారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ హామీ ఇస్తారని మాదిగల సభ పెడితే మోదీ వర్గీకరణ ఊసెత్తకుండా రాజకీయ ఉపన్యాస
ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన బీఆర్ఎస్కే వచ్చే ఎన్నికల్లో మాదిగలు, మాది గ ఉపకులాలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, జాతీయ అధ్యక్షుడు మే�
మాదిగల ఆత్మగౌరవాన్ని చాటిన దండోరా ఉద్య మం మొదలై 28 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7 నుంచి ఆగస్టు 6 వరకు దండోరా పండుగ పేరిట వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్ల
దళితబంధు లాంటి పథకాలతో అట్టడుగు వర్గాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్ దళిత పక్షపాతి అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కొనియాడారు
సీఎం కేసీఆర్ నిజమైన అంబేద్కర్వాది అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనా విధానాలను అమలుచేసి చూపిస్తున్నారని తెలిపారు. అంబేద్క
బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడులకు చిరునామాగా మారాయని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీని వాస్ ఆరోపించారు. శనివారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మీడియాతో మాట్లాడారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి మాటతప్పిన బీజేపీకి మాదిగలు తగిన గుణపాఠం చెప్పాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిల�
మునుగోడు ఉప ఎన్నికలో మనువాద, రిజర్వేషన్ వ్యతిరేక బీజేపీని ఓడించి దళిత పక్షపాతి టీఆర్ఎస్ను గెలిపించాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
బీఎస్పీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడలో సోమవారం నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్