Vande Mataram | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటన కొనసాగుతోంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా తొలుత జోర్డాన్ను సందర్శించిన విషయం తెలిసిందే.
భారత స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతరం గీతం పోషించిన పాత్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన మహనీయుల కృషి అద్భుతమని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి శ్లాఘించారు. వందేమాతరం కేవలం ఒక పాట కాదని, అది మన జాత�
Priyanka Gandhi | దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు అవుతున్నదని, ఇప్పుడు వందేమాతరం (Vande Mataram) పై చర్చ దేనికని కాంగ్రెస్ పార్టీ (Congress party) అగ్ర నాయకురాలు, వాయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) ప్రశ్నించారు.
Gaurav Gogoi | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) పై ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress) తీవ్ర విమర్శలు చేసింది. లోక్సభ (Lok Sabha) లో వందేమాతరంపై చర్చ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలను.. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష ఉప �
Akhilesh Yadav | నాడు భారత స్వాతంత్య్ర సంగ్రామం (Freedom fight) లో పాల్గొనని వాళ్లు ఇప్పుడు వందేమాతరం (Vandemataram) గురించి, ఆ గీతం విలువల గురించి మాట్లాడుతున్నారని ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ (Samajwadi party) అధ్
Vande Mataram: జాతీయ గేయం వందేమాతరాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు ముక్కలు చేసిందని, ఎందుకంటే ముస్లింలను ఆ గేయం రెచ్చగొడుతుందన్న ఉద్దేశంతో ముక్కలు చేశారని మోదీ అన్నారు. జిన్నాకు నెహ్రూ తలవంచారని ఆరో�
PM Modi: వందేమాతర మంత్రం స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో యావత్ దేశ ప్రజలకు శక్తిని, ప్రేరణను ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. వందేమాతరంకు 50 ఏళ్లు నిండిన సమయంలో దేశం బ్రిటీషు పాలనలో ఉందని, ఇక వంద�
Parliament | జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవం, ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో చర్చ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావే�
సభాధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాలను సభ లోపల, వెలుపల ఎవరూ విమర్శించకూడదని శీతాకాల సమావేశాలకు ముందు రాజ్యసభ జారీచేసిన బులెటిన్ స్పష్టం చేసింది. సభ లోపల థ్యాంక్స్, థ్యాంక్ యూ, జై హింద్, వందే మాతరం వంటి ఏ నినాదా�
Vande Mataram | పట్టణంలో డిసెంబర్ 1వ తేదీన నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150 వసంతాల సామూహిక గీతాలాపన కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు.
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఇక నుంచి వందేమాతరం గేయాలాపనను తప్పనిసరి చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థ