భారత స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతరం గీతం పోషించిన పాత్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన మహనీయుల కృషి అద్భుతమని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి శ్లాఘించారు. వందేమాతరం కేవలం ఒక పాట కాదని, అది మన జాత�
Priyanka Gandhi | దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు అవుతున్నదని, ఇప్పుడు వందేమాతరం (Vande Mataram) పై చర్చ దేనికని కాంగ్రెస్ పార్టీ (Congress party) అగ్ర నాయకురాలు, వాయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) ప్రశ్నించారు.
Gaurav Gogoi | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) పై ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress) తీవ్ర విమర్శలు చేసింది. లోక్సభ (Lok Sabha) లో వందేమాతరంపై చర్చ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలను.. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష ఉప �
Akhilesh Yadav | నాడు భారత స్వాతంత్య్ర సంగ్రామం (Freedom fight) లో పాల్గొనని వాళ్లు ఇప్పుడు వందేమాతరం (Vandemataram) గురించి, ఆ గీతం విలువల గురించి మాట్లాడుతున్నారని ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ (Samajwadi party) అధ్
Vande Mataram: జాతీయ గేయం వందేమాతరాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు ముక్కలు చేసిందని, ఎందుకంటే ముస్లింలను ఆ గేయం రెచ్చగొడుతుందన్న ఉద్దేశంతో ముక్కలు చేశారని మోదీ అన్నారు. జిన్నాకు నెహ్రూ తలవంచారని ఆరో�
PM Modi: వందేమాతర మంత్రం స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో యావత్ దేశ ప్రజలకు శక్తిని, ప్రేరణను ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. వందేమాతరంకు 50 ఏళ్లు నిండిన సమయంలో దేశం బ్రిటీషు పాలనలో ఉందని, ఇక వంద�
Parliament | జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవం, ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో చర్చ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావే�
సభాధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాలను సభ లోపల, వెలుపల ఎవరూ విమర్శించకూడదని శీతాకాల సమావేశాలకు ముందు రాజ్యసభ జారీచేసిన బులెటిన్ స్పష్టం చేసింది. సభ లోపల థ్యాంక్స్, థ్యాంక్ యూ, జై హింద్, వందే మాతరం వంటి ఏ నినాదా�
Vande Mataram | పట్టణంలో డిసెంబర్ 1వ తేదీన నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150 వసంతాల సామూహిక గీతాలాపన కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు.
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఇక నుంచి వందేమాతరం గేయాలాపనను తప్పనిసరి చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థ
కలెక్టరేట్లో సామూహిక వందేమాతర గీతాలపన కార్యక్రమాన్నిశుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ దాసరి వేణు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది వందేమాతరం గీతాపాలన చేశారు.