Vande Mataram | పట్టణంలో డిసెంబర్ 1వ తేదీన నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150 వసంతాల సామూహిక గీతాలాపన కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు.
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఇక నుంచి వందేమాతరం గేయాలాపనను తప్పనిసరి చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థ
కలెక్టరేట్లో సామూహిక వందేమాతర గీతాలపన కార్యక్రమాన్నిశుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ దాసరి వేణు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది వందేమాతరం గీతాపాలన చేశారు.
స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భారతీయుల గుండెల్లో వందేమాతర గేయం ఉద్యమ స్ఫూర్తిని నింపిందని మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో దమ్మని రాము, �
Vande Mataram: వందేమాతర గీతం స్వాతంత్ర్యోద్య సమయంలో ఎంతో స్పూర్తి నింపింది. అయితే ఆ గేయం దేశ ప్రజల్లో ఇప్పటికీ నిరంతరం జాతీయవాద జ్వాలను రగిలిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. నేటితో వంద
ఏడాది పాటు సాగే భారత జాతీయ గేయం ‘వందే మాతరం’ 150 ఏండ్ల ఉత్సవాలను శుక్రవారం ప్రధాని మోదీ న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ఉదయం 9.50కి పబ్లిక్ ప్రదేశాల్లో ఈ గేయాన్ని సామూహికంగా ఆలపిస్తారు.
సినారె మార్గం, కవిత్వం, ప్రయాణమంతా ప్రగతిశీల మానవతా వాదం. విద్యార్థి దశ నుంచి చివరి వరకు తను నమ్మిన విలువలకు కట్టుబడి కలాన్ని నడిపిన మహాకవి ఆయన. తొలినాళ్లలోనే ‘విజయంబు సాధించినావా విద్యార్థి/ నీ వీర భావాల
Vande Mataram | చరిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో బుధవారం జరిగిన సెమీఫైనల్ పోరులో టీమ్ఇండియా 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. జట్టు విజయంతో దేశంమొత్తం సంబరాలు చేసుకుంటోంది. ఈ
Asian Champion Trophy 2023 | సొంతగడ్డపై జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో ఆతిథ్య భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో శనివారం టీమ్ఇండియా 4-3తో మలేషియ�
స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం వెల్లువై సాగిన జాతీయోద్యమంలో దేశభక్తిని చాటే నినాదం.. ‘వందే మాతరం’. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా సాగిన వందేమాతరం స్ఫూర్తి దావానలమై భారత ఉపఖండమంతా విస్తరిస్తూ హైదరాబాద్నూ అ