Ramdev Baba | వందేమాతరం (Vandemataram)’ గీతం పూర్తి రూపంలో ఆలపించడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో యోగాగురు (Yoga Guru) బాబా రాందేవ్ (Baba Ramdev) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ గీతంలోని సాహిత్యం హిందూ దేవతలైన దుర్గ, లక్ష్మి వంటి వారిని పూజి�
వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ‘దేశద్రోహం’ వ్యాఖ్యలకు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ శుక్రవారం దీటుగా బదులిచ్చారు.
Vande Mataram : వందేమాతరం గేయంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ వివాదం కొనసాగుతోంది. వందేమాతరంలోని రెండు చరణాలు మాత్రమే పాడుతామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డా�
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో, ఆ తర్వాత గోవాలో జరిగిన పార్టీ కార్యక్రమంలోనూ వందేమాతరం గేయాలాపనకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్న తరుణంలో పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై దాఖల�
KPCC chief | వందేమాతరం (Vandematharam) విషయంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) వైఖరి మార్చుకునే ప్రసక్తే లేదని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు (Karnataka PCC Chief) బీకే హరిప్రసాద్ (BK Hariprasad) స్పష్టంచేశారు. జైలుకు పంపినా, ఉరి తీసినా వందేమాతరం రెండు చరణ
Mukesh Khanna | 'శక్తిమాన్' సీరియల్తో 90వ దశకంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు (Noted Actor) ముఖేష్ ఖన్నా (Mukesh Khanna) మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. జాతీయ గీతం (National Anthem) 'జన గణ మన (Jana Gana Mana)' ను తొలగించి దాని స�
Sonia Gandhi : వందేమాతరం గేయాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కేసు నమోదైంది. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బీజేపీ నాయకుడు వికాస్ పుట్టూర్.. స్థానిక ఉర్వా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Vande Mataram : ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్ర దిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. అయితే, ఈ వేడుకల సందర్భంగా జరిగిన ఒక ఘటనపై స్వల్ప వివాదం మొదలైంది. వందేమాతరం గేయానికి ఇటీవల పూర్తిస్థాయ
Vande Mataram: చరిత్రాత్మక ఘటన చోటుచేసుకున్నది. వందేమాతరం గేయాన్ని ఎర్రకోట వద్ద తొలిసారి ఆలపించారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇవాళ పూర్తి స్థాయిలో ఆ గీతాన్ని పాడారు. స్వాతంత్ర్య దినో�
Vande Mataram : కేంద్రం ప్రవేశపెట్టిన వందేమాతరం బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. గురువారం లోక్సభలో ఈ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. రాజ్యసభలో బుధవారమే ఈ బిల్లు ఆమోదం పొందగా.. గురువారం లోక్సభలో ఆమోదం లభిం
Vande Mataram | జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానించినా, ఆలాపనను అడ్డుకున్నా ఇకపై వాటిని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. ఈ మేరకు పార్లమెంట్లో కేంద్రం ఒక బిల్లును ప్రవేశపెట్టనుంది.
Vande Mataram : వందేమాతరం ఆలపించే విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలలతోపాటు రాష్ట్రంలో నడిచే మద్రాసాలలో కూడా వందేమాతరం చదవడాన్ని తప్పనిసరి చేసింది.