Vande Bharat train | విలాసవంతమైన వందే భారత్ ట్రైన్ (Vande Bharat train)లో ప్రయాణించాలని ఒక వ్యక్తి కలలు కన్నాడు. అందులో ప్రయాణం కోసం ఖరీదైన టిక్కెట్ కూడా బుక్ చేసుకున్నాడు. అయితే ఆ వ్యక్తి కలలు ఆవిరయ్యాయి. చివరకు వందే భారత్ ర
Odisha Train Accident | భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోర దుర్ఘటనగా భావిస్తున్న ఒడిశా ప్రమాదం రైల్వే వ్యవస్థ పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. రైల్వే వ్యవస్థను అత్యాధునికంగా మారుస్తున్నామని కేంద్రంలోని మో�
వందే భారత్ రైలుకు ప్రధాని మోదీ 17వ సారి జెండా ఊపారు. పూరీ-హౌరా మార్గంలో ఈ నెల 20 నుంచి నడిచే వందే భారత్ రైలును ఆయన గురువారం లాంఛనంగా పూరీలో ప్రారంభించారు.
సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్లో ఎనిమిది బోగీలు బదులుగా పదహారు బోగీలతో బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించారు. ఈ రెండు రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రయ
Vande Bharat Train | దేశంలో సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express Train)పై వరుస దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా వందేభారత్పై మరోసారి రాళ్లదాడి జరిగింది.
Vande Bharat | తిరువనంతపురం : కేరళలో కొత్తగా ప్రారంభించిన వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. దీంతో రైలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ మేరకు రైల్వే అధికారులు ధృవీకరించారు. కాసర్గాడ్ నుంచి తిరువనంతపుర�
Accident | రైలు సమీపించి ఆవును బలంగా ఢీకొట్టింది. దాంతో ఆవు ఎగిరిపోయి ట్రాక్ పక్కన మూత్ర విసర్జన చేస్తున్న వృద్ధుడిపై పడింది. ప్రమాదంలో ఆవుతోపాటు వృద్ధుడు కూడా దుర్మరణం పాలయ్యాడు.
Sathish Reddy | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రాష్ట్ర పర్యటనపై, వందే భారత్ రైలు (Vande Bharat train) ప్రారంభోత్సవంపై టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి (Y. Sathish Reddy) వినూత్నంగా నిరసన తెలిపారు. వందే భారత్ రైలు ప్రారంభమయ్యాక ఇప్పటి
Vande Bharat train | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు శుభవార్త. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు త్వరలో పరుగులు పెట్టనున్నది. ఈ సెమీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను ఏప్రిల్ 8న ప్ర�
Vande Bharat train | వందేభారత్ రైలుకు ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఎద్దును ఢీకొట్టింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
కేంద్ర ప్రభుత్వం బుధవారం (ఫిబ్రవరి 1న) ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు మరోసారి అన్యాయమే జరిగింది. సాధారణ నిధుల విషయంలోనే కాదు, రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లోనూ వివక్ష కనిపించింది.
ప్రయాణికులు త్వరగా గమ్యం చేరేందుకే కేంద్ర రైల్వేశాఖ వందేభారత్ రైలును ప్రవేశపెట్టిందని.. ఈ రైలు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కోరారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్
ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ప్రారంభానికి ముందే వందేభారత్ రైలుపై రాళ్లదాడి జరిగింది. ట్రయల్ రన్ తర్వాత విశాఖపట్నం నుంచి మర్రిపాలెంలోని కోచ్ నిర్వహణ కేంద్రానికి రైలు వెళ్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుక�