TTE vs Police | సాధారణంగా పోలీసులు టికెట్ తీసుకోకుండా బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. అయితే ఒక పోలీస్ అధికారి టికెట్ కొనుగోలు చేయకుండా ఏకంగా వందే భారత్ రైలులో ప్రయాణించాడు. గమనించిన ఒక ప్రయాణికుడు టికెట్ ట్రావెల
Vande Bharat train | రైలు పట్టాలపై రాళ్లు, ట్రాక్ జాయింట్ల వద్ద ఇనుప రాడ్లు ఉన్నాయి. గమనించిన లోకో పైలట్లు వందే భారత్ రైలును (Vande Bharat train) అత్యవసరంగా నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 6,418 కోట్ల రూపాయలను కేటాయించిందని, మరో 31 రైల్వే స్టేషన్న్లను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఢిల్లీలో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్�
Vande Bharat train | ఇండియన్ రైల్వేస్లో అధునాతన సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే 25 వందే భారత్ రైళ్లు వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తుండగా తాజాగా మరో 9 రైళ�
తెలంగాణలో మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు పరుగులు తీయనున్నది. కాచిగూడ-బెంగళూరు మధ్య రాకపోకలు సాగించే ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ నెల 24న ఉదయం 10.45 గంటలకు వర్చువల్గా ప్రారంభించనున్నారు. మొత్తం 8 బ
సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ నడువాల్సిన వందేభారత్ రైలును గురువారం రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వందేభారత్లో తలెత్తిన సాంకేతిక కారణం వల్ల దీనిని రద్దు చేయాల్సి వచ్చిందన్నా�
తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ రైలులో పొగలు రావడంతో బుధవారం సాయంత్రం నెల్లూరు జిల్లా మనుబోలు స్టేషన్లో నిలిపి వేశారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలు మనుబోలు సమీపంలోకి రాగానే పొగలు రావ�
Vande Bharat | వందే భారత్ రైలులో సరఫరా చేసిన ఆహారంలో చచ్చిన బొద్దింక దర్శనమిచ్చి ప్రయాణికుడికి షాకిచ్చింది. భోపాల్ నుంచి గ్వాలియర్కు వెళ్తున్న ఒక ప్రయాణికుడికి ఐఆర్సీటీసీ అందించిన ఆహారంలో రొట్టె మధ్యలో చచ�
Vande Bharat Train | దేశంలో సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express Train)పై వరుస దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా వందేభారత్పై మరోసారి రాళ్లదాడి జరిగింది. ఆగ్రా రైల్వే డివిజన్ (Agra Railway Division)లోని భోపాల్ (Bhopal) నుంచి �
Vande Bharat train | ఒక వ్యక్తి మూత్ర విసర్జన కోసం వందే భారత్ రైలు (Vande Bharat train) ఎక్కాడు. టాయిలెట్ నుంచి బయటకు రాగానే రైలు డోర్లు మూసుకుపోయాయి. ఆ వెంటనే వందే భారత్ రైలు స్టేషన్ నుంచి కదిలింది. ఈ నేపథ్యంలో సుమారు రూ.6,000 వదిల
భోపాల్-న్యూఢిల్లీ మధ్య ప్రయాణిస్తున్న వందే భారత్ రైలులోని ఓ బోగిలో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. బ్యాటరీ బాక్స్ పగలడం వల్ల ఈ మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు.
Vande Bharat train | మేకలపై నుంచి వెళ్లిందన్న కోపంతో కొందరు వ్యక్తులు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రెండు బోగీల అద్దాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆయోధ్య పట్టణం