వందే భారత్ రైలుకు ప్రధాని మోదీ 17వ సారి జెండా ఊపారు. పూరీ-హౌరా మార్గంలో ఈ నెల 20 నుంచి నడిచే వందే భారత్ రైలును ఆయన గురువారం లాంఛనంగా పూరీలో ప్రారంభించారు.
సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్లో ఎనిమిది బోగీలు బదులుగా పదహారు బోగీలతో బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించారు. ఈ రెండు రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రయ
Vande Bharat Train | దేశంలో సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express Train)పై వరుస దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా వందేభారత్పై మరోసారి రాళ్లదాడి జరిగింది.
Vande Bharat | తిరువనంతపురం : కేరళలో కొత్తగా ప్రారంభించిన వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. దీంతో రైలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ మేరకు రైల్వే అధికారులు ధృవీకరించారు. కాసర్గాడ్ నుంచి తిరువనంతపుర�
Accident | రైలు సమీపించి ఆవును బలంగా ఢీకొట్టింది. దాంతో ఆవు ఎగిరిపోయి ట్రాక్ పక్కన మూత్ర విసర్జన చేస్తున్న వృద్ధుడిపై పడింది. ప్రమాదంలో ఆవుతోపాటు వృద్ధుడు కూడా దుర్మరణం పాలయ్యాడు.
Sathish Reddy | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రాష్ట్ర పర్యటనపై, వందే భారత్ రైలు (Vande Bharat train) ప్రారంభోత్సవంపై టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి (Y. Sathish Reddy) వినూత్నంగా నిరసన తెలిపారు. వందే భారత్ రైలు ప్రారంభమయ్యాక ఇప్పటి
Vande Bharat train | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు శుభవార్త. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు త్వరలో పరుగులు పెట్టనున్నది. ఈ సెమీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను ఏప్రిల్ 8న ప్ర�
Vande Bharat train | వందేభారత్ రైలుకు ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఎద్దును ఢీకొట్టింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
కేంద్ర ప్రభుత్వం బుధవారం (ఫిబ్రవరి 1న) ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు మరోసారి అన్యాయమే జరిగింది. సాధారణ నిధుల విషయంలోనే కాదు, రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లోనూ వివక్ష కనిపించింది.
ప్రయాణికులు త్వరగా గమ్యం చేరేందుకే కేంద్ర రైల్వేశాఖ వందేభారత్ రైలును ప్రవేశపెట్టిందని.. ఈ రైలు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కోరారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్
ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ప్రారంభానికి ముందే వందేభారత్ రైలుపై రాళ్లదాడి జరిగింది. ట్రయల్ రన్ తర్వాత విశాఖపట్నం నుంచి మర్రిపాలెంలోని కోచ్ నిర్వహణ కేంద్రానికి రైలు వెళ్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుక�
PM Modi | రాష్ట్రానికి వందే భారత్ రైలు రాక మరింత ఆలస్యం కానుంది. ఈ నెల 19న సికింద్రాబాద్ స్టేషన్లో ప్రధాని మోదీ.. రైలుకు పచ్చజెండా ఊపాల్సి ఉంది. ఆయితే ప్రధాని హైదరాబాద్ పర్యటన
సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్లోని హౌరా వెళ్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రైలు కిటికీ అద్దాలు దెబ్బత�