వుప్పల నరసింహంను వీటిలో ఏదో ఒక వ్యక్తీకరణకు పరిమితం చేయలేం. ఎందుకంటే ఆయన అన్నింటి సమాహారమైన సాహితీ సేద్యగాడు. సహజ వ్యక్తీకరణలతో ఆయన కలం మూసీనదిలా ప్రవహించింది.
‘ఉద్యమకారులు, కవులు, కళాకారులు, మేధావుల ఏకాభిప్రాయంతో ‘తెలంగాణ తల్లి’ ఇలా ఉండాలని నిర్ణయించి నాడే ఆ తల్లిని హుందాగా రూపొందించారు. నేడు ఆ ఆకృతిని బోసిపోయినట్టుగా మార్చడం రాష్ర్టానికే సిగ్గుచేటు.
మన మైదానం ఖాళీగా లేదు, మనం రాయకపోవడమే ఖాళీ.. ఇక్కడ అస్తిత్వం కోసం పోరాడని వీరులు వీరవనితలు, గెలువని క్రీడాకారులు లేరు. కాకపోతే, చరిత్ర రాయలేదంతే. అక్కడక్కడా రాసినా వెలుగులోకి రానీయలేదు.
ఈ కావ్యం ప్రారంభంలోనే ఈ విధంగా చెప్పి పాఠకుల్ని ఉత్సాహంగా ముందుకు నడిపించేటట్లు కవి చేసిన విధానం బాగుంది. ‘కుల సర్పాలు/ బతుకు సూర్యుడిని మింగినప్పుడు/ ఒక వేగుచుక్క పొడిచింది కుల మత వైషమ్యాలు సామాన్యుల బ�
బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం జీవితాంతం కృషిచేసిన జ్యోతిబా ఫూలే, సావిత్రిబా ఫూలేపై వనపట్ల సుబ్బయ్య రాసిన ‘బహుజన బావుటా’, దామెర రాములు రాసిన ‘నేను సావిత్రిబాయి ఫూలే మాట్లాడుతున్నాను’ పుస్తకాలను మూడ�