రాష్ట్రంలో గురుకులాల్లో విద్యార్థుల వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే 48 మంది విద్యార్థులు వివిధ కారణాలతో అసువులు బాసారు. బుధవారం వనపర్తి జిల్లా మదనాపురం ఎస్సీ బాలుర గురుకులంలో మరో విద్యార్థి ప�
ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు సినీ తారలు సిద్ధార్థ్, అదితిరావు హైదరీ. ఈ నెల 16న వీరిద్దరి వివాహం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఘనంగా జరిగింది. వివాహానంతరం ఈ జంట తొలిసారి మీడి�
సీఎం రేవంత్రెడ్డి దివ్యాంగులపై చిన్నచూపు చూస్తున్నారని వికలాంగుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ ప్రభాకర్శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట పలు పార్టీల మద్దతుతో దివ్యాంగులు ధర్నా
Dog attacks | భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామం(Vadaparthi) లో చిన్నారి ప్రణయ్పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ప్రణయ్ (Pranay)అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
అమెరికా లో వనపర్తికి చెందిన యువకుడు మరణించారు. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన గ ట్టు వెంకన్న, లావణ్య దంపతుల కుమారుడు దినేశ్(22) బీటెక్ పూర్తి చేసి.. ఎం ఎస్ చదివేందుకు గత డిసెంబర్ 28న అమెరికా వెళ్లారు.
మహబూబ్నగర్కు అదనపు కలెక్టర్గా శివేందర్ప్రతాప్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం డీఆర్డీవో పీడీ యాదయ్య స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్�
Minister Niranjan Reddy | దేశంలోనే మాడల్ జిల్లాగా వనపర్తిని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి సమీపంలోని చింతలకుంట ఆంజ�
పేరుకే సప్త సముద్రాలు.. చుక్కా నీరు లేక కరువు కాటకాలతో అల్లాడుతున్న వనపర్తి ప్రాంతానికి సాగునీరు అందించాలన్న ధ్యాస నాటి పాలకులు చేయలేదు. చెంతనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా బీడు భూముల్లో పారించాలన్న త�
వనపర్తి జిల్లా కేంద్రానికి తలమానికంగా ఉన్న రాజభవనాన్ని మైసూర్ ప్యాలెస్ తరహాలో తీర్చిదిద్దనున్నారు. వనపర్తి రాజభవనాన్ని సంస్థానాధీశులు 24 ఎకరాల్లో ఎంతో అద్భుతంగా నిర్మించారు. మూడో రాజా రామేశ్వర్రావ�
ఒకానొక సమయంలో దే శంలో ఏ నిర్మాణ పనుల వద్ద చూసినా ఉమ్మడి జిల్లా కార్మికులే కనిపించేవారు. కానీ తెలంగాణ సిద్ధించాక సీఎం కేసీఆర్ పుణ్యమా అని సాగు, తాగునీటికి ఢోకా లేకుండా పోయింది. దీంతో తొమ్మిదేండ్లల్లోనే ప�
Wanaparthy | ఉపాధ్యాయ వృత్తిలో రిటైర్డ్ అయిన తరువాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో బయటకు రాలేకపోయిన. రెండ్రోజుల కిందట మా పిల్లలు వనపర్తి అభివృద్ధికి సంబంధించిన డాక్యుమెంటరీని చూపించారు బిడ్డా. దాన్ని చూసి ఆశ్చర్య
ఆచార్య జయశంకర్ జీవితం అందరికీ ఆదర్శమని.. తెలంగాణ త్యాగశీలి అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి వీధిలో బులియన్ మర్చంట్ వర్తకుల�