Wanaparthy | వనపర్తి ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. జిల్లా కేంద్రంలో సకల సౌకర్యాలతో నిర్మించగా.. ఇంద్రభవనాన్ని తలపిస్తున్నది. 29 ఎకరాల సువిశాల స్థలంలో.. మూడంతస్తుల్లో 60 గదులతో నిర్మాణం చేపట్టారు.
గంబుసియా చేపలతో దోమలు పరార్ కానున్నాయి. దోమల వ్యాప్తిని నివారించేందుకు వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకుగానూ గంబుసియా చేపపిల్లల సాయం తీసుకుంటున్నది. జిల్లాలో ఈ చేపపిల్లల పెంపకాన్ని చేపట్టి వా
బీఆర్ఎస్ భిక్షతో పదవులు అనుభవిస్తున్న నాయకులు పార్టీకి రాజీనామా చేసినట్లే పదవులకు కూడా రాజీనామా చేయాలని మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్, గొర్రెలకాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, వనపర్
జిల్లాలో రైతులు ఆయిల్పాం పంటలను సాగుచేస్తూ లక్ష్యా న్ని పూర్తి చేసినందుకు కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా సంబంధిత అధికారులను అభినందించారు. మంగళవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో ఆయిల్పాం సాగుపై ఉ ద్యానవన, వ
రెండో వి డుత కంటివెలుగు కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా, వనపర్తి జిల్లాలో ప్రత్యేక బృందాలను నియమించనున్నారు. విజయవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూ �
ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో సాగునీటి వనరులు పుష్కలమయ్యాయని, దీంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా పంటల సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగ�
రాష్ట్రంలో సాగునీటి రాకతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రానికి భవిష్యత్లో నీటిఎద్దడి రాకుండా పట్టణం చుట్టూ చెరువులను పటిష్టం చేసినట�
అసంక్రమిత వ్యాధుల కారణంగా శారీరక రుగ్మతల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ఆయుష్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు వనపర్తి జిల్లాలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో
300 ఇంజినీరింగ్, 60 బీఫార్మసీ సీట్లతో తరగతుల నిర్వహణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడి వనపర్తి టౌన్, మే 23: ఈ విద్యాసంవత్సరం నుంచే వనపర్తి పీజీ కళాశాలలో ఇంజినీరింగ్ తరగతులు నిర్వహించనున్నట్టు వ్య
వనపర్తి : ముఖ్యమంత్రి సహాయ నిధిపేదలకు వరమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీ�
వనపర్తి : పల్లెలు దండులా కదిలి వచ్చి ప్రగతిని ఆశీర్వదించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ నెల 8న సీఎం కేసీఆర్ వనపర్తిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వనపర్తి మెడికల్ కళాశాల సమీపంలో జరిగే �
వనపర్తి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తకోట మండలం రాణి పేట స్టేజీ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో డీసీఎం డ్రైవర్ మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు నుంచి క
సీఎం కేసీఆర్ మార్చి 8న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు.అనంతరం కన్నెతండా లిప్టును, వనప�