AP News | తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. టూరిజం ఎండీగా ఆమ్రపాలిని నియమించింది. అలాగే టూరిజం అథారిటీ సీఈవోగా ఆమెకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించి
IAS Officers | తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ అధికారులకు చుక్కెదురైంది. డీవోపీటీ ఆదేశాలను నిలుపుదల చేయాలని అధికారులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఏపీ కేడర్కు కేటాయించిన అధికారులు వెంటనే రిపో�
IAS Officers | డీవోపీటీ ఉత్తర్వులు సవాల్ చేస్తూ ఐఏఎస్లు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ కేడర్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎ�
Telangana | తమను ఏపీకి కేటాయించడంపై నలుగురు ఐఏఎస్లు హైకోర్టును ఆశ్రయించారు. క్యాట్ తీర్పును సవాలు చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్ వేసిన పిటిషన్ల
కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జి వైస్చాన్స్లర్గా సీనియర్ ఐఏఎస్ కరుణను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ కొత్త వీసీల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇన్చార్జి వీసీలను కేయూ
ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రజాపాలన ఉమ్మడి వరంగల్ జిల్లా నోడల్ అధికారి వాకాటి కరుణ ఆదేశించారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితాను పూర్తి పారదర్శకంగా రూపొందించాలని విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు వాకాటి కరుణ అన్నారు.
గురుపూజోత్సవం సందర్భంగా అందజేసే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు మరో 67 మందిని వరించాయి. ఇంటర్, డిగ్రీ, వర్సిటీల కోటాలో వీరిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో జారీచేశారు.
ఆదిలాబాద్ జిల్లాకు విద్యావకాశాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ జిల్లాకు నూతనంగా జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీని మంజూరుచేసింది.
TU VC | తెలంగాణ యూనివర్సిటీలో రెండేండ్లుగా కుంటుపడిన పరిపాలనను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీసీ రవీందర్ గుప్తా నిర్వాకంతో వర్సిటీ ప్రతిష్ట పూర్తిగా దిగజారింది. నిత్యం వివాదాల
Telangana University | హైదరాబాద్ : నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జి వీసీగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.