కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెలనే కాదు పట్టణాలకూ నిధుల్లేవంటున్నది. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది. పట్టణ ప్రగతి కింది చేపట్టిన వైకుంఠధామ
మనిషి మనుగడ చెట్లతోనే ఆధారపడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. హరితోత్సవంలో భాగంగా ఖమ్మం నగర ప�
ప్రగతి పథంలో పల్లెలు దూసుకెళ్తున్నాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం పల్లెలకు మహర్దశ వచ్చింది. ప్రభుత్వం అనేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడంతో పల్లెల రూపురేఖలు మారిపోయాయి.
మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో పయనిస్తున్నదని, మరింత అభివృద్ధి జరిగేలా చూడాల�
పర్యావరణ హితాన్ని కోరుతూ పచ్చదనాన్ని పెంపొందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది నందిగామ మండలంలోని కన్హా గ్రామం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’తో గ్రామ రూపురేఖలే మారిపోయాయి.
మనిషి బతికున్నప్పుడే కాదు.. చనిపోయాక కూడా గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె, పట్టణాల్లో వైకుంఠధామాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 50 వేలకు పైగా జనాభా ఉన్న జమ్మికుం�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు మనిషి చనిపోయాక చివరి మజిలీ నిర్వహించాలన్నా స్థలం లేక కష్టంగా ఉండేది. రోడ్లు, చెరువు కట్టల వెంబడి కార్యక్రమాలను ముగించే వారు. మనిషి పుట్టుకతో పాటు చివరి మజిలీ సైతం సక్రమంగా ఉ�
ఖమ్మం జిల్లా నలుచెరుగులా ప్రగతి ముద్రలు కనిపిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా పరుగులు తీస్తున్నాయి. ఏ మారుమూల పల్లెకు వెళ్లినా.. స్వచ్ఛ మల్లెలు విరబూస్తున్నాయి. పల్లె, పట్టణ ప్రగతితో పల్లె, పట్న�
ప్రతి గ్రామంలో వైకుంఠధామాన్ని నిర్మించాలని భావించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా ఆలోచనలు చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద వైకుంఠ ధామాలు నిర్మించారు.
తెలంగాణలో వైకుంఠధామాల నిర్మాణం, పాత వైకుంఠధామాల ఆధునీకరణ శరవేగంగా జరుగుతున్నది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలను నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం.. పట్టణాల్లో కొత్తగా రూ.200 కోట్లతో 453 వైకుంఠధామాలను న�
నా అని అనుకునే వారికి ఏదైనా జరిగితే తల్లడిల్లిపోతాం. అలాంటిది మృతిచెందితే ఉద్వేగానికిలోనవుతాం. ఇంకా వారి అంతిమ సంస్కారం నిర్వహించే వైకుంఠధామం ఎక్కడో దూరాన ఉంటే తీసుకెళ్లేందుకు పడరానిపాట్లు పడుతుంటాం
వైకుంఠధామాలు పూర్తి పట్టణ ప్రగతిపై కమిషనర్లకు మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు జారీ హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): పట్టణాల్లో చేపట్టిన వైకుంఠధామాల పనులను వచ్చే అక్టోబరు నాటికి పూర్తి చేయాలని మున్సిపల్ �
జిల్లాలో 323 గ్రామ పంచాయతీలు 321 గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం ఇప్పటికే 243 శ్మశాన వాటికల్లో నీటి వసతి అన్నింటిలోనూ కల్పించాలన్న సీఎం కేసీఆర్ నీటి వసతి లేని వాటిని గుర్తిస్తున్న అధికారులు నిధులు సమకూర్చు