సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో శనివారం జ్యోతిబాఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కొత్తగూడెం కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్ది రవిచంద్ర కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కోరారు. ఈ మేరకు ఆయన బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేఆర్ సురేశ్రెడ్డితో కలిసి ఢిల్లీల�
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మూడో బడ్జెట్లోనూ మొండిచెయ్యి చూపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో వ్యవసాయం స్వర్ణయుగంగా వర్ధిల్లిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. రాజ్యసభలో మంగళవా
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో తాగునీటి సదుపాయం ఒక సవాలుగా మారిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. రాజ్యసభలో సోమవార�
అనేక అనర్థాలు, ఎంతోమంది ఆత్మహత్యలకు కారణంగా మారిన ‘పారాక్వాట్ డైక్లోరైడ్' అనే గడ్డి మందును నిషేధించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర మంత్ర
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగేంతవరకూ అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు. ఎట్టిపరిస్థితుల్లో వారికి న్యాయం జ�
ఇందిరమ్మ పాలన పేరిట ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుపుతున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు.
Errabelli PA | తెలంగాణ అంతటా ఇవాళ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్నది. స్పష్టమైన మెజారిటీ ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నిక సజావుగా సాగుతో