ప్రజలకు వేగవంతమైన, నైపుణ్యంతో కూడిన న్యాయాన్ని అందించడంలో ట్రిబ్యునళ్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయ ని రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశా రు.
1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేసి, దళిత క్రిస్టియన్లకు రాజ్యాంగబద్ధంగా దకాల్సిన ఎస్సీ హోదాను వెంటనే కల్పించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాం�
బోనాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే జానపద, ఆధ్యాత్మిక వేడుక అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. బోనాల పండుగ సందర్భంగా శనివా
ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరుగుతున్న పార్లమెంటేరియన్స్ ఆరో జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు.
దక్షిణాది రాష్ర్టాల ప్రజలకు న్యాయాన్ని చేరువ చేసేందుకు హైదరాబాద్ నగరంలో సుప్రీంకోర్టు శాశ్వత ధర్మాసనాన్ని (బెంచ్ను) ఏర్పాటుచేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభు
దేశ ఆర్థికవ్యవస్థలో ఎంఎస్ఎంఈల అభివృద్ధి కీలకమని, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మరింత వేగంగా అభివృద్ధి చెందాలంటే కార్పొరేట్ సంస్థలతోపాటు ప్రభుత్వ సహకారం కూడా ఎంతో అవసరమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ల�
‘నేటి డిజిటల్ యుగానికి అనుగుణంగా చట్టాలూ మారాలి. సోషల్ మీడియా, ఏఐ ద్వారా నేడు కొన్ని నిమిషాల్లోనే సమాచారం కోట్లాది మందికి చేరుతున్నది. ఇలాంటి సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నియంత్రణ అ�
కొత్తగూడెం, సింగరేణి ప్రాంతాల్లో పలువురు ప్రజలు, కార్మికులు బీఆర్ఎస్, టీబీజీకేఎస్లో చేరారు. శనివారం రాత్రి సుజాతనగర్ మండలంలోని సుమారు 70 కుటుంబాల వారు బీఆర్ఎస్లో చేరగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్�
MP Vaddiraju Ravichandra | నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడానికి బాధ్యత వహిస్తూ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ప్రజాస్వామ్యవాదుల విజయమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ , ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
దోచుకోవడం.. పంచుకోవడం.. దాచుకోవడం.. తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించే పరిస్థితి లేదని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా విమర్శ
Eco-Tourism Hub | జిల్లాలోని మంజీరా డ్యామ్ను ‘అమృత్ ధరోహర్’ పథకం కింద ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కేంద్రాన్ని కోరారు.
ప్రతిపాదిత హైదరాబాద్-ముంబై హైస్పీడ్ రైలు(బుల్లెట్ ట్రైన్) మార్గంలో జ హీరాబాద్ స్టేషన్ను చేర్చడంతోపాటు, బుల్లెట్ ట్రైన్ స్టాప్ మంజూరు చేయాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను బీఆర్�
అధికారంలో ఉన్నా, లేకపోయినా బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతుందని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకున్నదని, కాంగ�
MP Ravichandra | తెలంగాణ సమస్యల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తెస్తూ, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని పోరాటాల ద్వారా నిలదీస్తూనే ఉంటామని ఎంపీ , బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.