పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు కలిసికట్టుగా పనిచేస్తే దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతం గా అభివృద్ధి చేయవచ్చని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. తద్వారా కొత్త �
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడ ర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పెట్రోలి యం, సహజవాయువు పా ర్లమెంటరీ స్థాయీ సంఘం అధ్యయన యాత్రలో పాల్గొన్నారు. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా ఉరాన్లో శుక్రవార�
కాజీపేట జంక్షన్, భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లను డివిజన్ కేంద్రాలుగా ప్రకటిస్తూ అభివృద్ధి చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. మధిర రైల్వే స్టేషన్
చేసిన అభివృద్ధి గురించి చెప్పుకునే విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్
హైదరాబాద్ నగరంలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్(ఎంఎంటీఎస్) సేవలను తక్షణమే విస్తరించి, ఆధునీకరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్�
ప్రజలకు వేగవంతమైన, నైపుణ్యంతో కూడిన న్యాయాన్ని అందించడంలో ట్రిబ్యునళ్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయ ని రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశా రు.
1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేసి, దళిత క్రిస్టియన్లకు రాజ్యాంగబద్ధంగా దకాల్సిన ఎస్సీ హోదాను వెంటనే కల్పించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాం�
బోనాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే జానపద, ఆధ్యాత్మిక వేడుక అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. బోనాల పండుగ సందర్భంగా శనివా
ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరుగుతున్న పార్లమెంటేరియన్స్ ఆరో జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు.
దక్షిణాది రాష్ర్టాల ప్రజలకు న్యాయాన్ని చేరువ చేసేందుకు హైదరాబాద్ నగరంలో సుప్రీంకోర్టు శాశ్వత ధర్మాసనాన్ని (బెంచ్ను) ఏర్పాటుచేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభు
దేశ ఆర్థికవ్యవస్థలో ఎంఎస్ఎంఈల అభివృద్ధి కీలకమని, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మరింత వేగంగా అభివృద్ధి చెందాలంటే కార్పొరేట్ సంస్థలతోపాటు ప్రభుత్వ సహకారం కూడా ఎంతో అవసరమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ల�
‘నేటి డిజిటల్ యుగానికి అనుగుణంగా చట్టాలూ మారాలి. సోషల్ మీడియా, ఏఐ ద్వారా నేడు కొన్ని నిమిషాల్లోనే సమాచారం కోట్లాది మందికి చేరుతున్నది. ఇలాంటి సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నియంత్రణ అ�
కొత్తగూడెం, సింగరేణి ప్రాంతాల్లో పలువురు ప్రజలు, కార్మికులు బీఆర్ఎస్, టీబీజీకేఎస్లో చేరారు. శనివారం రాత్రి సుజాతనగర్ మండలంలోని సుమారు 70 కుటుంబాల వారు బీఆర్ఎస్లో చేరగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్�
MP Vaddiraju Ravichandra | నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడానికి బాధ్యత వహిస్తూ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ప్రజాస్వామ్యవాదుల విజయమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ , ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు.