Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 67 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 71 వేలకు చేరాయి. ఇది నిన్నటికంటే 5.5 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ: కోవిడ్-19 ఓ మహమ్మారి అని, కరోనా లాంటి సంక్షోభాన్ని గత వందేళ్లలో ఎన్నడూ మానవాళి చూడలేదని ప్రధాని మోదీ అన్నారు. రూపం మారుతున్న ఆ మహమ్మారి ప్రజలను ఇబ్బందిపెట్టిందన్నారు. ఇండియాత�
అన్ని విభాగాల్లో వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాలని సూచించారు. ఆదివా
Corona cases | దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు తగ్గాయి. శుక్రవారం 1.49 లక్షల కేసులు నమోదవగా, తాజాగా 1.27 లక్షల మంది కరోనా బారినపడ్డారు. ఇవి నిన్నటికంటే 9.2 శాతం తక్కువ
Corona cases | దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత నెలలో గరిష్ఠానికి చేరిన రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గురువారం 1.72 కేసులు నమోదవగా, తాజాగా అవి 1.49 లక్షలకు తగ్గాయి
కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ పంపిణీలో తెలంగాణ అన్ని రాష్ర్టాల కన్నా ముందున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోకి వలసలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో లక్ష్యానికి మించి టీకాల పంపిణీ జరుగుతున్న�
ఇండిగో ఆఫర్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: వ్యాక్సిన్ వేసుకున్న విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో. రెండు డోస్లు వేసుకున్నవారికి విమాన టిక్కెట్లపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్�
రాష్ట్రంలో 101% పూర్తిచేసిన తొలి జిల్లా.. మంత్రి హరీశ్ అభినందన హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): టీనేజర్ల వ్యాక్సినేషన్లో హనుమకొండ జిల్లా రికార్డు సృష్టించింది. 15-18 ఏండ్ల మధ్య వయస్సున్న వారికి 101 శాతం మ
విద్యార్థులు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకొనేలా వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలి కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ నిఖిల ప్రతి ఒక్కరూ కరోనా నిర్మూలనకు కొవిడ్ టీకాలను వేయిం�
లండన్ : కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికి కొవిడ్-19 సోకితే వారిలో సూపర్ ఇమ్యూనిటీ ప్రేరేపితమవుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. టీకా రెండు డోసులు తీసుకోకముందు ఇన్ఫెక్షన్కు గుర�
బడంగ్పేట : బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిరంతరం అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం 7వ డివిజన్లోని స్వామి నారాయణ కాలనీలో అంతర్గత మురు
కేంద్రం కొత్త మార్గదర్శకాలు న్యూఢిల్లీ, జనవరి 22: తాజాగా కరోనా బారిన పడి కోలుకున్న వారికి టీకా ఇవ్వడాన్ని మూడు నెలల పాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలు, యూటీలను ఆదేశించింది. ముందస్తు జాగ్రత్త(�
న్యూఢిల్లీ : భారత్లో వ్యాక్సినేషన్ ముమ్మరంగా చేపట్టడంతో కొవిడ్-19, ఒమిక్రాన్ వేరియంట్లతో మరణాల రేటు తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. కరోనా కేసుల పెరుగుదల విష