రోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా నిర్మూలిం చడానికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు. ఉప్పల్ నియ
12-14 సంవత్సరాల పిల్లలందరూ టీకా వేసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం నేరేడ్మెట్ డివిజన్ ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో టీకా కేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ మీనా ఉపే�
బడంగ్పేట : రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ విద్యా వైద్యానికి పెద్ద పీట వేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ ప్రాథమిక ఆరోగ్�
Corona Vaccination | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ (Corona Vaccination) మరో మైళురాయిని అందుకున్నది. ఇప్పటివరకు 15 ఏండ్లు ఆ పై వయస్కులకు టీకా పంపిణీ ప్రక్రియ కొనసాగతున్నది. తాజాగా 12-14 ఏండ్ల చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప�
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 2,568 కేసులు నమోదవగా, కొత్తగా 2,876 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,98,938కి చేరింది.
12-14 ఏండ్ల పిల్లలకు బుధవారం నుంచి కరోనా వ్యాక్సిన్ను వేయనున్న నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన ‘బయాలాజికల్-ఈ’ సంస్థ తయారు చేసిన కార్బివాక్స్ టీకాను పిల్లలకు వేయనున్�
Corona | దేశంలో కొత్తగా 2503 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,29,93,494కు చేరాయి. ఇందులో 4,24,41,449 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,15,877 మంది మరణించగా,
Corona | దేశంలో కొత్తగా 3614 కరోనా కేసులు నమోదవగా, 89 మంది మృతిచెందారు. మరో 5185 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసులు 4,29,87,875కు చేరాయి.
Corona | దేశంలో కరోనా వ్యాప్తి క్షీణించింది. దీంతో కొత్తగా నమోదవులున్న కేసులు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా ఐదు వేల లోపే నమోదవుతు వస్తున్నాయి. తాజాగా 4194 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు.
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం మూడు వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా 4 వేల 5 వందల మందికి పాజిటివ్ వచ్చింది. దేశవ్యాప్తంగా కొత్తగా 4575 కరోనా కేసులు నమోదయ్యాయి.
Corona | దేశంలో కొత్తగా 6396 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,51,556కు చేరింది. ఇందులో 4,23,67,070 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
భారత్లో 2022లో నమోదైన కొవిడ్-19 మృతుల్లో 92 శాతం టీకా తీసుకోని వారే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని ఈ దిశగా వ్యాక్సినేషన్ ప్రక్రియ క�
Corona | దేశంలో కరోనా రోజువారీ పాజిటివ్ కేసులు (corona cases) పది వేల దిగువకు పడిపోయాయి. ఆదివారం 10 వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 8 వేలకు తగ్గాయి.