Corona cases | దేశంలో కొత్తగా 1260 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,27,035కు చేరాయి. ఇందులో 4,24,92,326 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,21,264 మంది చనిపోయారు.
corona cases | దేశంలో కొత్తగా 1335 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,25,775కు చేరింది. ఇందులో 4,24,90,922 మంది కోలుకున్నారు. 5,21,181 మంది మృతిచెందారు.
corona positive | దేశంలో కొత్తగా 1225 కరోనా పాజిటివ్ (Corona Positive)కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,24,440కి చేరాయి. ఇందులో 4,24,89,004 మంది బాధితులు కోలుకున్నారు.
corona cases | దేశంలో కొత్తగా 1233 కరోనా కేసులు నమోదవగా, 31 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 4,30,23,215కు చేరగా, 5,21,101 మంది బాధితులు మృతిచెందారు.
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 2 వేలకు చేరువలో నమోదవగా, తాజాగా అవి 16 వందలకు తగ్గాయి. అయితే మరణాలు కొద్దిగా పెరిగాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగ�
Corona cases | దేశంలో కరోనా కేసులు అంతకంతకు తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం 17 వందలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా 1,549 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు
జెనీవా, మార్చి 20: కొవిడ్ మహమ్మారిపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తప్పుడు ప్రచారం, అవాస్తవ సమాచారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర కారణాలతో పాటు ఇది కూడా వైరస్ వ్యాప్తిక
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) కీలక ప్రకటన చేసింది. మహమ్మారి ఇంకా ముగిసిపోలేదని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనం గెబ్రియ�
Corona | దేశంలో కొత్తగా 2528 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,04,005కు చేరాయి. ఇందులో 4,24,58,543 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
Vaccination | దేశంలో వ్యాక్సిన్నేషన్ (Vaccination) ప్రక్రియలో మరో ముందడుగు పడింది. 12-14 ఏండ్ల చిన్నారులకు బుధవారం నుంచి టీకాలు పంపిణీ చేస్తున్నారు. దీంతో తొలిరోజు దేశవ్యాప్తంగా 2.6 లక్షల మందికి పైగా చిన్నారులు తమ మొదటి డో�
జిల్లాలో 12-14ఏండ్ల పిల్లందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ను ప్రారంభించినట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి కృపాబాయి తెలిపారు. జిల్లాలో సుమారు 35,196 మంది 12-14 ఏండ్ల పిల్లలున్నారని, వారి కోసం బుధవారం నుంచి జిల్లాలో
రోనా ఇక లేదని కొందరు అనుకొంటున్నారని కానీ వైరస్ ప్రభావం తగ్గింది తప్ప ప్రమాదం ఇంకా పొంచి ఉన్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు హెచ్చరించారు. థర్డ్వేవ్లో కరోనా ప్రభావం చూపలేదు కాబట్టి వ్యాక్సి
కరోనా అయిపోయిందని, ఇక లేదని కొందరు అనుకుంటున్నారని, దాని ప్రభావం తగ్గింది తప్ప.. వైరస్ ప్రమాదం ఇంకా పొంచే ఉన్నదని మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు
తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి కోట్లాది రూపాయల నిధులను కేటాయించి.. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేసిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సూరారం డివిజన్, షాపూర్నగర్ �