Corona cases | దేశంలో కొత్తగా 2323 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,34,145కు చేరాయి. ఇందులో 4,25,94,801 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు.
corona cases | దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,29,563కు చేరాయి. ఇందులో 15,044 కేసులు యాక్టివ్గా ఉండగా, 5,24,323 మంది మరణించారు.
Corona | దేశంలో రోజువారీ కరోనా (Corona) కేసులు భారీగా పెరిగాయి. బుధవారం 1862 కేసులు నమోదవగా, తాజాగా ఆసంఖ్య 2364కు పెరిగింది. ఇది నిన్నటికంటే 29.3 శాతం అధికం
Corona cases | దేశంలో కొత్తగా 2858 మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితులు 4,31,19,112కు చేరారు. ఇందులో 4,25,76,815 మంది కోలుకోగా, 5,24,201 మంది మృతిచెందారు. ఇంకా 18,096 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
corona cases | దేశంలో కొత్తగా 2841 మంది కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కరోనా బాధితులు 4,31,16,254కు చేరారు. ఇందులో 4,25,73,460 మంది డిశ్చార్జీ అయ్యారు. 18,604 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
corona cases | దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. మంగళవారం 2,288 మంది పాజిటివ్గా నిర్ధారణకాగా, తాజాగా ఆ సంఖ్య 2897కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,31,10,586కు చేరాయి.
corona cases | దేశంలో కొత్తగా 3451 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం బాధితులు 4,31,02,194కు చేరారు. ఇందులో 4,25,57,495 మంది కోలుకోగా, 5,24,064 మంది మృతిచెందారు.
Corona | దేశంలో కరోనా (Corona) కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. శుక్రవారం 3545 కేసులు నమోదవగా, కొత్తగా 3805 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,30,98,743కు చేరాయి.
Corona cases | దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరగుతున్నాయి. గురువారం 3275 మంది పాజిటివ్లుగా తేలగా, కొత్తగా 3545 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటికంటే 8.2 శాతం అధికం.
Corona Cases | దేశంలో కొత్తగా 3275 మందికి కరోనా సోకింది. మరో 55 మంది మృతిచెందారు. 3010 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 4,30,91,393కు చేరాయి.
corona cases | దేశంలో కొత్తగా 3205 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,88,118కి చేరాయి. ఇందులో 4,25,44,689 మంది కోలుకోగా, మరో 5,23,920 మంది మృతిచెందారు.
విడ్ టీకా వేసుకోవాలని ఎవరినీ బలవంతం చేయొద్దని సుప్రీంకోర్టు పేర్కొన్నది. టీకా వేసుకొంటే వచ్చే దుష్పరిణామాలపై సమాచారాన్ని ప్రజలకు తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. వ్యాక్సిన్ వేసుకోని వారు బహిరంగ ప�
ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ వైద్యశాఖ చేపడుతున్న మిషన్ ఇంద్రధనుష్ను సద్వినియోగం చేసుకోవాలని నార్సింగి ఆరోగ్యకేంద్ర వైద్య విస్తరణ అధికారి శ్రీనివాస్ సూచించారు. మిషన్ ఇంద్రధనుష�
న్యూఢిల్లీ: కోవిడ్ టీకా వేసుకోవాలని ప్రజల్ని ఒత్తిడి చేయవద్దు అని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ విధానం అసంబద్ధంగా ఉందని అనలేమని సుప్రీం తెలిపింది. కోవిడ్