Corona infections | కరోనా మహ్మారి మరోసారి కోరలు చాస్తున్నది. క్రమంగా రోజువారీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో వరుసగా రెండో రోజూ 8 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 8,582 మంది కరోనా
Corona cases | దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఏడు వేలకుపైగా నమోదవుతుండగా, నేడు ఆ సంఖ్య 8 వేలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 8,329 మందికి పాజిటివ్
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. వరుసగా రెండోరోజూ 7 వేలకుపైగా నమోదయ్యాయి. గురువారం 7240 కేసులు రికార్డవగా, శుక్రవారం మరో 7,584 మందికి పాజిటివ్ వచ్చింది.
Corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం 3714 కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 5233కు పెరిగింది. ఇది నిన్నటికంటే 41 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,90,282కు చేరాయి.
Corona Cases | దేశంలో వరుసగా రెండో రోజూ నాలుగు వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం 4270 మందికి పాజిటివ్ నిర్ధారణకాగా, నేడు మరో 4518 మంది కరోనా బారిన పడ్డారు.
Corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి పెరిగాయి. శనివారం 3962 పాజిటివ్ కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 4270కి చేరింది. ఇది నిన్నటికంటే 7.8 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,76,817కి చేరాయి.
దేశంలో మళ్లీ నెమ్మదిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముంబైలో కూడా బుధవారం నాడు కొత్తగా 739 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ముంబై ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం నాడు కూడా ఇక్కడ 506 కేసులు వెలుగు చూశాయి.
Corona cases | దేశంలో కొత్తగా 2,706 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,55,749కి చేరాయి. ఇందులో 4,26,13,440 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 5,24,611 మంది మరణించగా
Corona Cases | దేశంలో కొత్తగా 2828 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం బాధితులు 4,31,53,043కు చేరారు. ఇందులో 4,26,11,370 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
corona cases | దేశంలో కొత్తగా 2685 కరోనా కేసులు నమోదవగా, 33 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 4,31,50,215కు చేరగా, 5,24,572 మంది బాధితులు వైరస్కు బలయ్యారు.
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం 2628 కేసులు నమోదవగా, నేడు 2710 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,31,47,530కు చేరాయి.
Corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం 2124 కేసులు నమోదవగా, కొత్తగా మరో 2628 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇది నిన్నటికంటే 24 శాతం అధికం.
Corona cases | దేశంలో మరోసారి కరోనా కేసులు 2 వేలు దాటాయి. మంగళవారం 1,675 మందికి పాజిటివ్రాగా, తాజాగా ఆ సంఖ్య 2124కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,31,42,192కు చేరాయి.
Corona cases | దేశంలో కొత్తగా 2022 మంది కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం బాధితులు 4,31,38,393కి చేరారు. ఇందులో 4,25,99,102 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.