Mob Tries To Enter Mosque | ఒక గుంపు మసీదు వద్ద డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత అందులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. (Mob Tries To Enter Mosque) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశ
Lawyers Beat Up Police | లాయర్లు ఒక పోలీస్పై దాడి చేశారు. ఆయనను పట్టుకుని కొట్టారు. (Lawyers Beat Up Police) దీంతో న్యాయవాదుల నుంచి తప్పించుకునేందుకు ఆ పోలీస్ అధికారి ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Ayodhya Ram Mandir | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరం (Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఇది రాణిస్తుందని అంతా భావిస్తున్నారు. తద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన
Police Constable Vandalises E-Rickshaw | పోలీస్ కానిస్టేబుల్ ఆగ్రహంతో ఆటోను ధ్వంసం చేశాడు. చేతిలోని లాఠీతో ఆటో అద్దం, లైట్లు పగులగొట్టాడు. (Police Constable Vandalises E-Rickshaw) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీస్ ఉన్నతాధిక�
ఉత్తరప్రదేశ్లోని గోండా (Gonda) జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ల లోడ్తో వెళ్తున్న లారీకి మంటలు అంటుకున్నాయి. దీంతో సిలిండర్లు పేలిపోయాయి.
విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. అయోధ్య జిల్లాలో యూపీ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ (ATS) పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
Suicide | ఓ భక్తుడు ఆలయంలో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భక్తుడిని చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మెహర్ జిల్లాలో సోమవారం రాత్రి చోటు చ�
రానున్న లోక్సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ (BSP) ఒంటరిగానే పోటీచేస్తుందని యూపీ మాజీ సీఎం, పార్టీ అధినేత్రి మాయావతి (Mayawati) అన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోబోమని, ఏ కూటమిలో చేరిది లేదని స్పష్ట
SI Suspended | మహిళా కానిస్టేబుల్కు ఒక సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) అసభ్యకర సందేశాలు పంపాడు. మెసేజ్లతో ఆమెను వేధించాడు. దీంతో ఆ మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఎస్ఐను సస్పెండ్
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో యాత్రకు సిద్ధమయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు భారత్ జోడో పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఆయన యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే.
సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్న భువీ.. రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.