Maha Kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగున్న మహా కుంభమేళాకు కోట్లాది భక్తులు పోటేత్తుతున్నారు. అక్కడికి వెళ్లే రైళ్లతోపాటు రహదారులు కిక్కిరిసిపోయాయి. దీంతో కొందరు భక్తులు కుంభమేళాకు వెళ్లలేకపోవ�
Husband Dies Of Illness, Wife Hangs Self | ఒక వ్యక్తి అనారోగ్యంతో చనిపోయాడు. అతడి మరణాన్ని భార్య తట్టుకోలేకపోయింది. దీంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. (Husband Dies Of Illness, Wife Hangs Self) భార్యాభర్తల మృతితో వారి ఏడాది వయస్సున్న బిడ్డ అనాథ అయ్యి
Scorpio Flips 6 Times | ఎక్స్ప్రెస్ వేపై వేగంగా వెళ్తున్న కారు టైరు పేలింది. దీంతో అదుపుతప్పిన ఆ వాహనం డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం ఆ రహదారిపై కారు ఆరుసార్లు పల్టీలు కొట్టింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల
Drunk Man Drives SUV On Railway Track | ఒక వ్యక్తి మద్యం మత్తులో కారును రైల్వే ట్రాక్పై నడిపాడు. దీంతో రైలు పట్టాల వద్ద అది ఆగిపోయింది. అక్కడ చిక్కుకున్న ఆ కారును చూసి రైల్వే అధికారులు షాక్ అయ్యారు. ఆ పట్టాలపై వస్తున్న గూడ్స్ ర
BJP wins UP's Milkipur | ఉత్తరప్రదేశ్లోని అయోధ్య జిల్లా మిల్కిపూర్లో జరిగిన ఎప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)పై జరిగిన ప్రతిష్టాత్మక పోరులో బీజేపీ అభ్యర్థి చంద్రభాన్ పాస్వాన్ గెలిచ
Farmer's Close Encounter With Tiger | ఒక రైతు మరో వ్యక్తితో కలిసి బైక్పై పొలం వైపు వెళ్తున్నాడు. ఆ గట్టు దారిలో ఒక పులి వారికి కనిపించింది. దీంతో వారిద్దరూ అప్రమత్తమయ్యారు. పులి తమ వైపు వస్తుండటాన్ని గమనించారు. అక్కడి నుంచి వెన�
Bye polls | తమిళనాడు (Tamil Nadu) లోని ఈరోడ్ (Erode) అసెంబ్లీ స్థానానికి, ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని మిల్కిపూర్ (Milkipur) అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసింది.
Crime news | చివరికి ఆమె శృంగార సమయంలోనే అతడిని ఊపిరాడకుండా చేసి చంపేసింది. మరి ఇద్దరి మధ్య ఏం జరిగింది..? ఆమెకు అతడిని చంపేంత కోసం ఎందుకొచ్చింది..? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Gang rape and murder | తనతో సంబంధం ఉన్న మరదలు అడ్డు తొలగించుకునేందుకు బావ కుట్రపన్నాడు. ఇద్దరితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశాడు. కిల్లర్స్కు డబ్బులు ఇచ్చేందుకు రూ.40,000 లోన్గా తీసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. వసంత పంచమి నేపథ్యంలో మహాకుంభ మేళాకు (Maha Kumbh Mela) భారీగా తరలివచ్చారు. మూడోది, చివరి అమృత్ స్నాన్ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణీ సంగమానికి చేరుక�
Mahakumbh | మహాకుంభమేళా (Mahakumbh) లో 77 దేశాల (77 countries) కు చెందిన 118 మంది రాయబారులు, దౌత్యవేత్తల (Diplomats) బృందం సందడి చేసింది. వారిలో వివిధ దేశాల రాయబార కార్యాలయాల చీఫ్లు, వారి సతీమణులు, దౌత్యవేత్తలు ఉన్నారు.