ప్రపంచ చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం ఒక మైలురాయిగా నిలిచిందని ప్రముఖ కవులు, రచయితలు అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ సాహితి ఉమ్మడి నల్లగొండ యూటీఎఫ్ భవన్లో తెలంగాణ సాహితి ఉమ్మడి నల్�
కారేపల్లి మండలం ఒడ్డుగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టీఎస్యూటీఫ్ నాయకుడు బానోత్ మంగీలాల్ చొరవతో అతడి మిత్రులు మంగళవారం స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.
విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుదని యూటీఎఎఫ్ జిల్లా కార్యదర్శి, టీపీటీఎఫ్ రాష్ర్ట నేత పద్మ, టీజీటీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బన్సీలాల్ అన్నారు. సోమవారం కారేపల్లి మండలం కోవట్లగూడెం హైస్క�
ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని టీఎస్ యూటీఎఫ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బాడీడు పిల్లల్ని ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని, నాణ్య
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ అన్నారు. శుక్రవారం బోనకల్లులో టీ�
UTF | ఉపాధ్యాయుల సమస్యలే ప్రధాన ఎజెండాగా, పాఠశాలల బలోపేతమే పరమావధిగా భావించి ఆరేండ్ల పాటు సేవలందించిన అలుగుబెల్లి నరసింహారెడ్డిని మరోసారి ఉపాధ్యాయులు ఆశీర్వదించాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావా రవి
రాష్ట్రంలోని గురుకులాల్లో పాత టైంటేబుల్నే అమలు చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్సీ కే నాగేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకులాల సమస్యలను పరిష్
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు డిమాండ్ చేశారు.
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల సందడి మొదలైంది. 9 జిల్లాల పరిధిలో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది.