రాష్ట్రంలోని గురుకులాల్లో పాత టైంటేబుల్నే అమలు చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్సీ కే నాగేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకులాల సమస్యలను పరిష్
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు డిమాండ్ చేశారు.
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల సందడి మొదలైంది. 9 జిల్లాల పరిధిలో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది.
అమరావతి: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) రాష్ట్ర వ్యాప్త పిలుపుమేరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో పిఆర్సి ప్రకటనకు వ్యతిరేకంగా నిరసన వ్