అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వారిని అమెరికా నుంచి స్వదేశాలకు సాగనంపుతున్నారు. ఇందులో భా�
Donald Trump: దేశంలో వేల సంఖ్యలో ఉగ్రవాదులు, హంతకులు ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. విదేశీ డ్రగ్ కార్టల్స్కు చెందిన వారిని ఉగ్రవా
Donald Trump: ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరించుకున్నట్లు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. వైట్హౌజ్ చేరుకున్న తర్వాత ఆయన పలు డాక్యుమెంట్లపై సంతకం చేశారు. దాంట్లో డబ్ల్యూహెచ్వో విత్డ్రా ఆదేశా
Sorry, TikTok isn't Available right now.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ స్క్రీన్ షాట్ తెగ షేరింగ్ అవుతున్నది. ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ (TikTok) అగ్రరాజ్యం అమెరికాలో తన సేవలను నిలిపివేసింది. జనబాహుల్యంలో విశేష ఆధరణ పొంద�
US - Terror Attack | అమెరికాలోని లుసియానా రాష్ట్రం న్యూ ఓర్లియాన్స్ లో ఉగ్రదాడి కలకలం రేపింది. నూతన సంవత్సర సంబురాల్లో తలమునకలైన వారి మీదుగా ఓ వ్యక్తి ట్రక్ నడుపుతూ కాల్పులు జరుపుతూ దూసుకెళ్లాడు.
5జీ ఇంటర్నెట్ వినియోగంతో ఇప్పటికే శరవేగంగా పరుగులు తీస్తున్న ప్రపంచం.. తదుపరి తరం వైర్లెస్ (6జీ) టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది.
Helicopter Crash: హూస్టన్ సిటీలో రేడియో టవర్ను ఓ హెలికాప్టర్ ఢీకొన్నది. ఆ ఘటనలో ఆ హెలికాప్టర్లో ఉన్న నలుగురు మృతిచెందారు. సమీపంలో ఉన్న సెక్యూర్టీ కెమెరాలకు ఆ ప్రమాద దృశ్యాలు చిక్కాయి.
యూఎస్, యూకే, ఈయూకు చెందిన శాశ్వత నివాస కార్డులు(పీఆర్సీ) లేదా వీసాలు కలిగిన భారతీయులకు యూఏఈ 14 రోజుల వీసా ఆన్ అరైవల్ (ఎయిర్పోర్ట్లోనే వీసా జారీ చేయడం) విధానాన్ని ప్రారంభించింది.
ఖల్థిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యపై భారత్కు కచ్చితమైన ఆధారాలు అందజేయలేదని అన్నారు.
అమెరికాలోని టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు సహా మొత్తం ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం రాండాల్ఫ్ సమీపంలో జరిగిందీ ఘటన.
అమెరికా టెక్సాస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాండాల్ఫ్ సమీపంలో స్టేట్ హైవేపై సోమవారం సాయంత్రం 6.45 గంటలకు రెండు వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. దీంతో ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం చెందారు.
Donald Trump: ప్రధాని మోదీని ట్రంప్ కలుసుకోనున్నారు. వచ్చే వారంలో మోదీ.. అమెరికా టూర్ వెళ్తున్నారు. ఆ సమయంలో ఇద్దరూ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. క్వాడ్ శిఖరాగ్ర సమావేశాల్లో మోదీ పాల్గొనున్నారు.