వాషింగ్టన్: రెండు చిన్న విమానాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆ రెండు విమానాల్లో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. అమెరికాలోని లాస్ వేగాస్లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ఒకే ఇంజన్ ఉన్న పైపర్ పీఏ-45, స�
గ్యాస్, ఆహారోత్పత్తుల ధరలు, ఇండ్ల అద్దెలు గణనీయంగా పెరగడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం 41 సంవత్సరాల గరిష్ఠస్థాయికి చేరింది.2022 జూన్ నెలలో వినియోగ ధరలు నిరుడు ఇదే నెలకంటే 9.1 శాతం పెరిగినట్టు బుధవారం ప్రభుత్వం
అది 2006.. సెప్టెంబర్ 20. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి సమావేశంలో వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ‘ఆ దయ్యం తాలూకు దుర్వాసన ఇంకా ఉంది’ అని వ్యాఖ్యానించారు. ముందురోజు అక్క�
వాషింగ్టన్: అమెరికాలో ఉంటున్న భారత సంతతి వ్యక్తి హత్యకు గురయ్యాడు. కారులో కూర్చొన్న అతడిపై దుండగుడు గన్తో కాల్పులు జరిపాడు. న్యూయార్క్లోని క్వీన్స్లో ఈ సంఘటన జరిగింది. 32 ఏళ్ల సత్నామ్ సింగ్, శనివారం మ�
అతిపెద్ద బర్మీస్ పైథాన్ (కొండ చిలువ)ను యూఎస్ పరిశోధకులు స్వాధీనం చేసుకున్నారు. ఇది 18 అడుగుల పొడవు.. 98 కిలోల బరువుంది. ఇది ఫ్లోరిడా రాష్ట్రంలో ఇప్పటివరకూ కనిపించిన అతిపెద్ద కొండచిలువ అని పరిశోధకు
మన భూమికి ఆవల ఏదో ఒక గ్రహంపై ఏలియన్స్ ఉన్నారని చాలామంది నమ్ముతుంటారు. కొందరు పరిశోధకులు గ్రహాంతరవాసులపై పరిశోధనలు కూడా చేస్తున్నారు. కాగా, ఇంటర్నెట్లో ప్రస్తుతం ఓ ఏలియన్ నాణెం చక
ఒక్కోసారి మనం అనుకోకుండా చేసే పనులే అదృష్టం తెచ్చిపెడతాయి. అనుమానంగా చేసే పనులే మనకు లాభం చేకూర్చుతాయి. ఇలాంటి అనుభవమే అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి ఎదురైంది. అనుకోకుండా కొన్న లాటరీ కోట్లు తెచ�
న్యూయార్క్: పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కిని గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించాలని ఇండియా, అమెరికా సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను చైనా చివరి నిమిషంలో అడ్డుకున్నది. ఐక్
Chicago | అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. మేరీల్యాండ్లోని స్మిత్బర్గ్ ఘటన మరువక ముందే చికాగోలో మరోసారి చోటుచేసుకున్నది. చికాగోలోని (Chicago) ఇండియానా నైట్క్లబ్లో ఆదివారం తెల్లవారుజామున
Maryland | అమెరికాలో కాల్పుల ఘటనలు ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. దేశంలో నానాటికి గన్కల్చర్ పెరిగిపోతున్నది. దీంతో క్రమం తప్పకుండా కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మరోసారి తుపాకీ మోతమోగింది. పశ�
వాషింగ్టన్: అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా ప్రభుత్వం వార్షిక నివేదికను రిలీజ్ చేసింది. 2021లో ఇండియాలో మైనార్టీలపై ఏడాదంతా దాడి ఘటనలు చోటుచేసుకున్నట్లు ఆ రిపోర్ట్లో వెల్లడించారు. హత్య�
హూస్టన్: ఉక్రెయిన్కు నిధులను ఇవ్వడం కాదు.. దేశంలోని స్కూళ్లలో భద్రతను పెంచేందుకు నిధులను కేటాయించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. కొన్ని రోజుల క్రితం టెక్సాస్లో ఓ ఉన్�