రాష్ట్రవ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. గంటల తరబడి క్యూలో నిల్చున్నా రెండు, మూడు బస్తాలు మాత్రమే ఇస్తుండటంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ బస్తాలకు కూడా పోలీస్ పహారాలో పంపిణీ క
రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సరిపడా యూరియా లేదంటూ ఇటు సర్కారు, అటు వ్యవసాయ శాఖ బాహాటంగానే ఒప్పుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్టగా నిలుస్తున్నది. ఎరువుల�
యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ సొసైటీకి గురువారం ఉదయం 400 యూరియా బస్తాలతో లోడ్ వచ్చిందని తెలియడంతో రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. 200 బస్తాల వరకు టోకెన్లు ఇచ్చ
రైతులకు యూరియా సరఫరా చేయడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కారు.. ఎరువుల షాపుల ఎదుట బారులు తీరుతున్న రైతులపై ప్రతాపం చూపే చర్యలకు ఉపక్రమించింది. అన్ని ఎరువుల దుకాణాల వద్ద పోలీసులను మోహరించాలని నిర్ణయించింది.
కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. సహకార సంఘాల వద్ద ఎక్కడ చూసినా రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. ఇప్పటికే నాట్లు వేస్తుండడంతో సరిపడా యూరియా సరఫరా కాకపోవడంతో కర్షకులు ఆందోళన �
Raghunandan Rao | తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఈ నెల 27 వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ సెక్రెటరీ ఎం. రఘునందన్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.