బతుకమ్మ పండుగ వేళ మహిళలు ఆనందంగా గడుపాల్సి ఉండగా యూరియా కోసం వారు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చుని ఇబ్బంది పడుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో యూరియా గోస తీరడం లేదు. బ్యాగుల కోసం రైతులు నిత్యం పీఏసీసీఎస్, ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. అయినా సరిపడా బ్యాగులు అందక ని�
మూడు రోజులుగా తిరుగుతున్నా బస్తా యూరియా దొరకకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అదునుమీదున్న పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు యూరియా వేయకపోవడంతో దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని దిగులు పడుతున్నా
యూరియా కోసం అన్నదాతలు రాత్రింబవళ్లు తిప్పలు పడుతుంటే బస్తాలు మాత్రం పక్కదారి పడుతున్నాయి. మహదేవపూర్ మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నుంచి 20 బస్తాలు ట్రాక్టర్లో అక్రమంగా తీసుకెళ్తుండగా ప�
చింతకాని మండల కేంద్రంలోని సహకార సంఘం పరిధిలో గల జగన్నాథపురం, కొదుమూరు గ్రామాల్లో సోమవారం యూరి యా కోసం రైతులు బారులుదీరారు. యూరియా పంపిణీ విషయం తెలుసుకున్న రైతులు పెద్దఎత్తున రైతువేదికల వద్దకు చేరుకున్�
మొన్నటి దాకా యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగగా.. నేడు వేరుశనగ విత్తనాల కోసం రోడ్డెక్కుతున్న పరిస్థితి. నారాయణపేట జిల్లా దామరగిద్ద పీఏసీసీఎస్కు పల్లీ విత్తనాలు వచ్చాయని తెలుసుకొన్న 200 మంది రైతులు సోమవార�
సొసైటీ పరిధిలోని రైతులు దాదాపు 400 మంది బోనకల్ మండలం రావినూతల సొసైటీ కార్యాలయం వద్దకు శనివారం తెల్లవారుజామునే చేరుకున్నారు. పొద్దంతా బస్తాల కోసం పడిగాపులు కాశారు. సొసైటీకి 323 బస్తాలు వచ్చిన విషయాన్ని తెల�
ఉమ్మడి జిల్లా రైతులను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్నది.యూరియా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొసైటీ గోదాముల వద్ద వేకువజాము నుంచే బారులు తీరుతున్నారు. బస్తా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్�
యూరియా కోసం రైతాంగం కన్నెర్ర చేసింది. సరిపడా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల రాస్తారోకోలు.. ధర్నాలు చేపట్టింది. ఎరువుల కోసం నెల రోజులుగా గోస పడుతున్నా ప్రభుత్వం పట్టిం చుకోవడం లేదంటూ నిరసనలతో హో�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యూరియా కష్టాలు తగ్గడం లేదు. యూరియా కోసం రైతులు పొద్దంతా నరకయాతన పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే సొసైటీ లు, రైతువేదికలు, ఫర్టిలైజర్ షాపుల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ఆకలి దప�
నారాయణపేట జిల్లా కేంద్రంలో యూరియా పంపిణీ సరిగా లేకపోవడంతో విసుగు చెందిన రైతులు మంగళవారం పేట బస్టాండ్ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం కాసేపటి తర్వాత అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని పెద్దఎత్తున రైతులు రాస్త
యూరియా కొరతపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఒకే వేదికగా భిన్నభిప్రాయాలు వ్యక్తం చేశారు.
యూరియా కోసం మోతె మండలంలోని మామిళ్లగూడెం వద్ద సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై అన్నదాతలు సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి నాట్లు వేసి రెండు నెలలు గడుస్తున్నా యూరియా దొరకడ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజులు గడుస్తున్నా యూరియా కొరత మా త్రం తీరడంలేదు. అన్నదాతకు గోస తప్పడంలేదు. పీఏసీఎస్లు, సహకార సంఘాలు, ఆగ్రోరైతు సేవా కేంద్రాల ఎదుట తెల్లవారుజాము నుంచే నిరీక్షిస్తున్నా అరకొర�