యూరియా సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యం.. గ్రామాల మధ్య గొడవకు దారితీస్తున్నది. ఇటీవల ఎల్లారెడ్డిపేట మండలంలో పలు గ్రామాల్లో తమకంటే తమకు ముందుగా బస్తాలు ఇవ్వాలని ఘర్షణలకు దిగిన ఘటనలు మరవకముందే.. తాజాగా, మంత్ర�
యూరియా కోసం రైతులు రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తూ రోడ్లపై నిలబడితే.. సమస్యను పరిష్కరించాల్సిన మంత్రులు స్టార్ హోటళ్లలో మీటింగ్లు పెడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
యూరియా సరఫరాపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపులేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. యూరియా కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గురువారం ఆయన సీఎం రేవంత్రెడ్డి, వ్యవ�
Urea Supply | యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు సమంజసమని జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు .
సకాలంలో యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో యూరియా కొరత.. రైతులకు శాపంగా మారింది. అరకొర యూరియా సరఫరా చేస్తుండగా.. గోదాముల వద్ద అన్నదాతలు పడిగాపులు కాయాల్సి వస్తున్నది.
పొలం పనుల్లో బిజీ గా ఉండాల్సిన రైతులు యూరియా కోసం సాగుకు దూరమవుతూ అరిగోస పడుతున్నారు. అదునుకు ఎరువులు దొరకక పంటలకు నష్టం వాటిల్లుతుందనే ఆందోళనతో కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు పడుతున్నారు.
Farmers | పంటలకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం మూలంగా ఏర్పడిందని పలు గ్రామాల్లో రైతులు పేర్కొన్నారు.
Urea Supply | యూరియా వస్తుందన్న సమాచారంతో పలు గ్రామాల రైతులు రాయపోల్ మండల కేంద్రానికి చేరుకున్నారు. ఆగ్రోస్, ఫర్టిలైజర్ షాప్ల ఎదుట వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి ఉదయం 6 గంటల నుంచే వర్షంలో గొడుగులు పట్ట
రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. తెల్లవారుజాము నుంచే కొనుగోలు కేంద్రాల వద్ద క్యూలో నిల్చున్నా సరిపడా బస్తాలు దొరకక అన్నదాతలు నరకయాతన అనుభవిస్తున్నారు.
పంట పొలాల కోసం యూ రియా బస్తా కావాలంటే.. నానో యూరియా లిక్విడ్ బాటి ల్ కొనాల్సిందేనని షరతు విధిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అవసరం ఉన్నా.. లేకున్నా యూరియా బస్తాతోపాటు నానో యూరియా �
యూరియా బస్తాల కోసం రైతులు పొద్దంతా పడిగాపులు కాస్తూ, నానా అవస్థలు పడ్డారు. ఈ ఘటనలు కొణిజర్ల మండలం గోపవరం, అశ్వాపురం మండలం నెల్లిపాక సొసైటీ కార్యాలయాల వద్ద బుధవారం చోటు చేసుకున్నాయి. గోపవరం సొసైటీకి యూరియ�
రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకపోతే రహదారులను దిగ్బంధిస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ అన్నారు. బుధవారం చిన్నకోడూరులో తహసీల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్త�
రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాని కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప్రభుత్వాన్ని ప్ర�