ఎవరో ఆందోళనకు పిలుపునిస్తే.. వారిని కాకుండా బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా నిర్బంధించి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తెల్లవారుజామున ముందస్తు అరెస్టు చేసి పోలీసుస్టేషన్లకు తరలించారు. యూరియా యాప్�
రైతులను యూరియా కష్టాలు వీడడంలేదు. యూరియా అందక నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన యూరియా యాప్తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం అష్టకష్టాలు పడినా దొరక్కపోవడంతో విసిగివేస
వానలు కురుస్తుండడంతో జిల్లాలో పంటల సాగు ప్రారంభమైంది. వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు ఇతరత్రా పంటలు వేయటంలో రైతులు బిజీగా ఉన్నారు. ఎరువులు, విత్తనాల కోసం అన్నదాతలు ఫర్టిలైజర్ షాపుల ఎదుట క్యూ కడుతున్నార�
వానకాలం సీజన్ ప్రారంభమైంది. దీంతో అన్నదాతలకు కాంగ్రెస్ సర్కారులో యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఇదే అదునుగా భావించిన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ నిర్వాహకులు యూర�
యూరియా యాప్ను రద్దు చేయకుండా తమను గోస పెడ్తరా అంటూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు పలుచోట్ల ఆందోళనలకు దిగారు. యూరియా యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, పాత పద్ధతిలోనే సరఫరా చేయా�
యూరియా యాప్ పేరిట ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు ఆ గ్రహం వ్యక్తంచేశారు. యాప్ను తక్షణమే రద్దు చేసి, యూరియాను విరివిగా రైతులకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశా�
యూరియా ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్రెడ్డి వెంటనే గద్దె దిగిపోవాలని రైతులు డిమాండ్ చేశారు. యూరియా యాప్ విధానం రద్దు చేయాలని, ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్ మండలం దొన్కల్ ఎక్స్�
యూరియా యాప్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతాంగం పోరుబాట పట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే యాప్ను రద్దు చేయాలంటూ భీమ్గల్,
యాసంగి సాగుకు యూరియా కొరత స్పష్టంగా కనిపిస్తున్నది. పంటలకు సరిపడా యూరియా సరఫరా కావడంలేదు. గత ఆరేండ్లలో ఫిబ్రవరి గణాంకాలను పరిశీలిస్తే, ఈ ఫిబ్రవరిలోనే అత్యంత తక్కువగా యూరియా విక్రయాలు నమోదయ్యాయి. దీంతో ర
యూరియా బుకింగ్ తెలియక రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. యూరియా కోసం బుకింగ్ చేసుకునేందుకు లాగిన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందోనని సెల్ఫోన్ చేతిలో పట్టుకొని ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్ను రద్దు చేసి, పాత పద్ధతి ద్వారా యూరియా అందజేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని బాసర ప్రధాన రహదారిపై
మంత్రి జూపల్లి ఇలాకాలో యూరియా కొనుగోళ్లపై వసూళ్ల దందా కొనసాగుతున్నది. మంత్రి జూపల్లి కృష్ణారావు తన సొంత నియోజకవర్గంలోని రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువ మొత్తంలో యూరియాన�
యాసంగి పంటలు సాగుచేస్తున్న రైతులకు యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సరైన సమయానికి యూరియా అందకపోవడంతో వారిలో ఆవేదన, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. పంటకు యూరియా వేయకపోతే ఎదుగుదల ఉండదని, దీంతో దిగుబడి తక్క
యూరియా యాప్ను రద్దు చేసి పాత పద్ధతిలో పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పలు జిల్లాల్లో రోడ్డెక్కారు. యాప్ వినియోగం తెలుస్తలేదని, ఒక వేళ యాప్ ఓపెన్ చేసినా స్టాక్ క్షణాల్లో మాయమవుతున్నదని ఆందోళన
యూరియా కో సం రైతులకు తిప్పలు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కోసం యాప్లో నమోదు చేసుకోవాలని నిబంధన పెట్టడంతో చదువురాని రైతులు, పేద రైతులు ఇబ్బందులు పడుతున్నా రు.