యూరియా కోసం రైతులు కష్టాలు పడుతూనే ఉన్నారు. పంట అదునుకు యూరియా వేయకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో చలిలోనే తెల్లవారుజామున సొసైటీల వద్ద ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
యూరియా కొరత కనిపించకుండా చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ పడరాని పాట్లు పడుతున్నది. పైకి మాత్రం ఏదో చేస్తున్నట్టు హడావుడి ప్రదర్శిస్తూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నది. ప్రతి ఎరువుల దుకాణానిక�
స్థానిక పీఏసీసీఎస్ కార్యాలయం వద్దకు ఆదివారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. యాసంగి మొదలై రెండు నెలలు గడుస్తున్నా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక పీఏసీస
వానకాలం మాదిరిగానే యాసంగిలోనూ యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. అనేకచోట్ల తెల్లవారుజాము నుంచే గజగజ వణికించే చలిలో కేంద్రాల వద్ద బారులుతీరుతున్నారు. రోజంతా కష్టపడి క్యూలో నిల్చున్నప్పటికీ బస�
రైతన్నను యూరియా కొరత వెంటాడుతున్నది. సరిపడా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పరిగికి బుధవారం యూరియా కాగా.. గురు, శుక్రవారాల్లో రాలేదు. ఎరువు అవ సరమైన రైతులు ఉదయం 6 గంటలకే ఆగ్రోస్ రైతు సేవా కేంద్�
యూరియా కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో చోట అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. గు రువారం కూడా యూరియా అం