యూరియా యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం రోడ్డెక్కారు. నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి వద్ద గల ఎల్లారెడ్డి-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
యూరియా యాప్ వద్దు.. షాపులోనే అమ్మాలని రైతులు నెత్తినోరు బాదుకుంటున్నా సర్కార్ తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. చదువు రాని తమకు యాప్లో బుక్ చేయడం రాదని ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం పట్టనట్టు ప్రవ�
యూరియా యాప్ రద్దు చేసే వరకు రైతుల పక్షాన ఉద్యమిస్తామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ స్పష్టం చేశారు. తాడ్వాయి లో చేపట్టనున్న ‘నిరసన’లో పాల్గొన కుండా అరెస్టు చేసి ఆయనను అక్కడి నుంచి బీర్కూ�
రైతులకు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మీడకంటి చిన్న వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం రూరల్ మండల కార్యాలయం ముందు రైతు సంఘం (ఏఐకేఎస్) ఆ
Vemula Prashanth Reddy | మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు నిర్బంధించారు.
ఎవరో ఆందోళనకు పిలుపునిస్తే.. వారిని కాకుండా బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా నిర్బంధించి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తెల్లవారుజామున ముందస్తు అరెస్టు చేసి పోలీసుస్టేషన్లకు తరలించారు. యూరియా యాప్�
రైతులను యూరియా కష్టాలు వీడడంలేదు. యూరియా అందక నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన యూరియా యాప్తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం అష్టకష్టాలు పడినా దొరక్కపోవడంతో విసిగివేస
యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో రైతుబంధు సమితి మండల మాజీ కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆదివారం ధర్నా చేపట్టారు. శనివారం మధ్య
యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయిలో రైతుబంధు సమితి మండల మాజీ కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆదివారం ధర్నా చేపట్టారు.
యూరియా యాప్ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, తక్షణమే యూరియా యాప్ ను ఎత్తివేసి పాత పద్ధతిలోనే రైతులకు యూరియాను సరఫరా చేయాలని రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు
ఆత్మగౌరవంతో తలెత్తుకొని పంట పండించే స్థాయికి తెలంగాణ రైతులు ఎదగడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారని, కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నదని కోటగిరి, పొత