వానలు కురుస్తుండడంతో జిల్లాలో పంటల సాగు ప్రారంభమైంది. వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు ఇతరత్రా పంటలు వేయటంలో రైతులు బిజీగా ఉన్నారు. ఎరువులు, విత్తనాల కోసం అన్నదాతలు ఫర్టిలైజర్ షాపుల ఎదుట క్యూ కడుతున్నార�
రేవంత్రెడ్డి తుగ్లక్ పాలన వల్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. �
యూరియా యాప్ను రద్దు చేయకుండా తమను గోస పెడ్తరా అంటూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు పలుచోట్ల ఆందోళనలకు దిగారు. యూరియా యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, పాత పద్ధతిలోనే సరఫరా చేయా�
యూరియా యాప్ పేరిట ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు ఆ గ్రహం వ్యక్తంచేశారు. యాప్ను తక్షణమే రద్దు చేసి, యూరియాను విరివిగా రైతులకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశా�
కాంగ్రెస్ ప్రభుత్వంపై కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు. పంటల సాగుకు పడరాని పాట్లు ఎదురవుతుండటంపై ఆగ్రహిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో రైతులకు కనీసం యూరియా సరఫరా సరిగా జరగడం లేదని మండిపడుతున్నారు. యూ
యూరియా ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్రెడ్డి వెంటనే గద్దె దిగిపోవాలని రైతులు డిమాండ్ చేశారు. యూరియా యాప్ విధానం రద్దు చేయాలని, ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్ మండలం దొన్కల్ ఎక్స్�
యూరియా యాప్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతాంగం పోరుబాట పట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే యాప్ను రద్దు చేయాలంటూ భీమ్గల్,
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్తో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామ, తక్షణమే ఆ యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని జాగిర్యాల్ గ్రామంలో ఆదివారం సొసైటీ గో�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని, పాత పద్ధతిలో యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు శుక్రవారం పలు మండలాల్లో రోడ్డెక్కారు. వేల్పూర్ మండలం అంక్సాపూర్లో ధర్నా చేపట్
రైతులు, ప్రజలు కష్టాలు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాటితో రాజకీయం చేస్తున్నదని బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి, ధర్పల్లి మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. మండలంలోని సంతాయిపేట్ గ్రామ�
యూరియా యాప్ను రద్దు చేసి, ఎలాంటి షరతుల్లేకుండా రైతులకు యూరియా అందించాలని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న యూరి యా సమస్యను పరి�
: ‘పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ మంచిగుండె.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక తెచ్చిన యాప్తో తిప్పలు పడుతున్నాం’ అని రైతులు ఆవేదన చెందుతున్నారు. యూరియా యాప్ ను వ్యతిరేకిస్తూ బుధవారం పలు జిల్లాల్లో రైతులు �