రైతులు, ప్రజలు కష్టాలు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాటితో రాజకీయం చేస్తున్నదని బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి, ధర్పల్లి మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. మండలంలోని సంతాయిపేట్ గ్రామ�
యూరియా యాప్ను రద్దు చేసి, ఎలాంటి షరతుల్లేకుండా రైతులకు యూరియా అందించాలని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న యూరి యా సమస్యను పరి�
: ‘పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ మంచిగుండె.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక తెచ్చిన యాప్తో తిప్పలు పడుతున్నాం’ అని రైతులు ఆవేదన చెందుతున్నారు. యూరియా యాప్ ను వ్యతిరేకిస్తూ బుధవారం పలు జిల్లాల్లో రైతులు �