కొడిమ్యాల అటవీ శాఖ పరిధిలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో అర్బన్ పార్క్ ఏర్పాటు చేశారు. కావున దానికి సంబంధించిన పనులను అటవీశాఖ రాష్ట్ర ముఖ్య అధికారి సువర్ణ పరిశీలించారు.
కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కొండగట్టు అర్బన్ పార్కులో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫారెస్ట్ రేంజ్ అధికారి గులాం మోహినోద్దీన్ నేతృత్వంలో పలు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు.
బొంతపల్లి అర్బన్పార్కును త్వరలో ప్రారంభిస్తామని సంగారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారి శ్రీధర్రావు తెలిపారు. ‘అర్బన్పార్కుకు మోక్షమెప్పుడో’? అని సోమవారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి అటవీశాఖ �
బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ అడవుల సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి హరితహారం కార్యక్రమం చేపట్టి కోట్లాది మొక్కలు నాటించారు.
ప్రజలకు ఆహ్లాదం పం చేందుకు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్ శివారులో బీఆర్ఎస్ హయాం లో నిర్మించిన అర్బన్ పార్కు త్వరలో అందాలను కోల్పోనున్నది. కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కు
ఆధునిక పోకడలతో నిత్యం ప్రకృతిలో చోటు చేసుకుంటున్న మార్పులను తట్టుకునే విధంగా, వాతావరణంలోనూ సంభవిస్తున్న పెను మార్పులను ఎదుర్కొనేలా ప్రభుత్వ అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతున్నది.
అడవుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుండడంతో పట్టణాల సమీపంలోని పార్కులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గజ్వేల్ పట్టణ సమీపంలోని అర్బన్ పార్కులో కొత్తగా నిర్మించిన కాటేజీలను త్వరలోనే పర్యాటకుల కోసం అంద
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decade Celebrations) భాగంగా సోమవారం హరితోత్సవం (Haritotsavam) నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులోని అర్బన్ పార్కులో సీఎం కేసీఆర్ (CM KCR) మొక్కలు �
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహేశ్వరం మండలం తుమ్మలూరులోని అర్బన్ పార్కులో 19న నిర్వహిస్తున్న హరితోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొని మొక్కలను నాటనున్నారు. కాగా, 25 ఎకరాల విస్తీర్ణంలో 25వేల
సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం హరితహరం. దాంట్లో భాగమే రాశివనం. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచేలా అధికారులు అవగాహన కల్పించి ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. రాశివనంలో మానవుల రాశ�
తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం 7.70 శాతం పెరిగిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ చొరవ, ఎమ్మెల్యే మదన్రెడ్డి కృషితో మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నది. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం బీఆర్ఎస్ హయాంలో సుభిక్షంగా
ఖమ్మం నగరం త్రీటౌన్లోని గోళ్లపాడ్ చానల్ మురుగు కాలువ రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించారని, ఆ నిధులతో ఆధునీకరణ పనులు చేపట్టి అద్భుతంగా తీర్చిదిద్దినట్లు కలెక్టర్ వీప�
హరితహారం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 హెక్టార్ల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కులలో సుమారు రెండున్నర లక్షల మొక్కలు నాటేందుకు ప్రాణాళికలు సిద్ధం చేస్తున్నారు. కీసర, మ