Revanth Reddy | మున్సిపల్ అడ్మినిస్టేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనుల్లో పురోగతిపై పూర్తి వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.
హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అధికారులతో మాట్లాడి సమగ్ర ప్రణాళిక,కార్యాచరణ రూపొందిస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. హుజురాబాద్ పట్ట
హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ - 2050 మరింత జాప్యం కానున్నది. 11 జిల్లాలకు విస్తరించిన హెచ్ఎండీఏలో ఏకరీతి పట్టణాభివృద్ధియే లక్ష్యంగా గత ప్రభుత్వం పలు మాస్టర్ ప్లాన్లను విలీనం చేసి ఒకే బృహత్ మాస్టర్ ప్లాన్�
సాధారణంగా పిల్లలు ఆడుకునేటప్పుడు రాళ్లను గుట్టగా పేరుస్తారు... అన్నీ పేర్చిన తర్వాత వాటిని చెదరగొడతారు! మళ్లీ తిరిగి పేరుస్తారు!! వాళ్లకు అదో సరదా. గతేడాది కాలంగా హైదరాబాద్ మహా నగరాభివృద్ధిపై రేవంత్ సర�
జిల్లాకేంద్రంగా ఆవిర్భవించిన జనగామ ఇక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(జుడా)గా అవతరించబోతున్నది. గత కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో జిల్లాకేంద్రాలుగా ఏర్పడిన పట్టణాలను అవసరమైన చోట ప్రణాళిక బద్ధమైన విస్తరణ, అభి
ప్రభుత్వం పట్టణాలు పంచాయతీల మధ్య చిచ్చు పెడుతున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తగా నాలుగు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది.
మహా నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం సాఫీగా సాగింది. బుధవారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ఉదయం 11.45 గంటలకు కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో బల్దియా సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన గ్రేటర్
సాధారణ నిధులతో, అపసోపాలు పడుతూ, అభివృద్ధి జాడ కానరాక, అష్టకష్టాలతో భారంగా సాగుతూ వచ్చిన మున్సిపాలిటీలకు స్వరాష్ట్రంలో కొత్త ఊపు వచ్చింది. నాటి పాలనలో ఉమ్మడి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు అభివృద్ధికి ఆమడ
తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన చట్టాలను గవర్నర్ తిరస్కరించడం సరికాదని మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు సత్యనారాయణ అన్నారు.
బడ్జెట్లో పట్టణాల ప్రగతికి ప్రభుత్వం విశేష ప్రాధాన్యమిచ్చిందని, ఆ మేరకు మున్సిపల్ శాఖకు రూ.11,082 కోట్లు కేటాయించడమే నిదర్శనమని మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ చైర్మన్ రాజు వెన్రెడ్డి తెలిపారు.
దేశాభివృద్ధికి మెట్రో నగరాలే ఆర్థిక పట్టుకొమ్మలు. అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించేలా మెట్రో నగరాల్లో వసతులు ఉండాలని కొండంత రాగం తీసిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం గోరంత సాయం చేసింది.
నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ, ఆయన స్ఫూర్తితో సామాజిక అభివృద్ధికి బాటలు వేసుకున్నామని.. ప్రణాళికలు రచించుకొని ప్రగతి మార్గాన పయనిస్తున్నాం అన