మిగతా రాష్ర్టాల్లో కన్నా వేగంగా పట్టణీకరణ కరోనాసంక్షోభాన్నీ అవకాశంగా మలుచుకొన్నాం పారిశుద్ధ్యం, ఇంటింటికీ తాగునీటికి ప్రాధాన్యం గతేడాది 3.16 కోట్ల మొక్కలు నాటిన మున్సిపల్శాఖ వార్షిక నివేదికను విడుదల �
మంత్రి సబిత | పట్టణ ప్రగతిలో భాగంగా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని సొసైటీ కార్యాలయం, కో ఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.