Uma Harathi | తన లక్ష్యం సివిల్.. నాలుగుసార్లు ప్రయత్నించి విఫలమైనా.. కలత చెందకుండా ధైర్యంతో ముందడుగువేసి ఐదోసారి యూపీఎస్సీ-2022 ఫలితాల్లో ఎన్ ఉమాహారతి మెరుగైన ర్యాంక్ సాధించారు. నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు క�
Ajmera Sanketh Kumar | సివిల్స్-2022 ఫలితాల్లో గిరిజన ఆణిముత్యం అజ్మీరా సంకేత్కుమార్ ఆలిండియా 35వ ర్యాంకు సాధించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు అవుతున్నా నేటికీ అనేక గిరిజన తండాలు నాగరికతకు దూరంగా
UPSC Civil Services Results | దేశంలోనే అత్యున్నతస్థాయి ఉద్యోగాలైన సివిల్ సర్వీసెస్లో తెలంగాణ జయకేతనం ఎగురవేసింది. సివిల్స్ 2022 ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. దేశంలోనే మూడో ర్యాంకుతో నారాయణపేట ఎస్పీ నూకల వ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ ఫలితాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు జాతీయ స్థాయిలో సత్తాచాటారు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఆవుల లక్ష్మయ్య సునీత దంపతుల ప�
Civils Results | ఇవాళ విడుదలైన సివిల్స్ 2022 తుది ఫలితాల్లో తెలంగాణ బిడ్డలు సత్తా చాటారు. నారాయణపేట ఎస్పీ నూకల వెంకటేశ్వర్లు కుమార్తె నూకల ఉమా హారతి ఆలిండియాలో 3వ ర్యాంకు సాధించి.. రాష్ట్రానికి గొప్ప పేరు �
Civils Results | హైదరాబాద్ : యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2022 తుది పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా 933 మందిని ఎంపిక చేశారు. తిరుపతికి చెందిన బీవీఎస్ పవన్ దత్తా 22వ ర్యాంకు సాధించారు.
Civils Results | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ - 2022 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది ఈ పరీక్షల ద్వారా వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు.
యూపీఎస్సీ ద్వారా నియమితులైన అధికారులను ఉద్దేశించి కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ టుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గల బలియాపాల్లో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన స్వర్ణో
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షల ప్రక్రియ ముగియడానికి 15 నెలలు దాటుతున్నదని, దీంతో అభ్యర్థుల విలువైన కాలం వృథా అవుతున్నదని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 577 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది.
కేంద్రంలోని వివిధ పోస్టుల్లో నియమించేందుకు ఐపీఎస్ అధికారులను నామినేట్ చేయాలని కోరుతూ కేంద్ర హోం శాఖ రాష్ర్టాలకు లేఖ రాసింది. తాము ఎంపిక చేసిన ఐపీఎస్ అధికారుల పేర్లను రాష్ర్టాలు తొలగిస్తున్నాయని లే�
యూపీఎస్సీ సివిల్ సర్వీస్ (Preliminary) పరీక్ష 2023కు దరఖాస్తుల ప్రక్రియ నేటితో (ఫిబ్రవరి 21) ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారెవరైనా ఉంటే ఈ రోజు (మంగళవారం) సాయంత్రం.. 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థు�