యూపీఎస్సీ ద్వారా నియమితులైన అధికారులను ఉద్దేశించి కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ టుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గల బలియాపాల్లో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన స్వర్ణో
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షల ప్రక్రియ ముగియడానికి 15 నెలలు దాటుతున్నదని, దీంతో అభ్యర్థుల విలువైన కాలం వృథా అవుతున్నదని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 577 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది.
కేంద్రంలోని వివిధ పోస్టుల్లో నియమించేందుకు ఐపీఎస్ అధికారులను నామినేట్ చేయాలని కోరుతూ కేంద్ర హోం శాఖ రాష్ర్టాలకు లేఖ రాసింది. తాము ఎంపిక చేసిన ఐపీఎస్ అధికారుల పేర్లను రాష్ర్టాలు తొలగిస్తున్నాయని లే�
యూపీఎస్సీ సివిల్ సర్వీస్ (Preliminary) పరీక్ష 2023కు దరఖాస్తుల ప్రక్రియ నేటితో (ఫిబ్రవరి 21) ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారెవరైనా ఉంటే ఈ రోజు (మంగళవారం) సాయంత్రం.. 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థు�
‘అప్పటికి నాకు ఐదేండ్లు. చెల్లి పసిబిడ్డ. నాన్న తన బాధ్యతల్ని వదిలేశారు. అమ్మ శక్తికి మించిన భారాన్ని తలకెత్తుకుంది. అప్పటి నుంచీ అమ్మే మా లోకం. నాకు అమ్మంటే ఇష్టం. అమ్మకు చదువంటే ఇష్టం. నేను బాగా చదివితే అ�
హైదరాబాద్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష దేశవ్యాప్తంగా జరిగింది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండు సెషన్లలో ప్రిలిమ�
Civils prelims | యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ (Civils prelims) పరీక్ష నేడు జరుగనుంది. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షను నిర్వహిస్తారు.
ఆయన ఓ ప్రభుత్వ అధికారి.. అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా.. పారదర్శకంగా పాలన సాగించిన ఓ మంచి అధికారి.. ఓ కుంభకోణాన్ని బయటపెట్టినందుకు ఆ అధికారిపై గూండాలు ఏడుసార్లు విచక్షణారహితంగా కాల్పులు జరి