కేంద్రంలోని వివిధ పోస్టుల్లో నియమించేందుకు ఐపీఎస్ అధికారులను నామినేట్ చేయాలని కోరుతూ కేంద్ర హోం శాఖ రాష్ర్టాలకు లేఖ రాసింది. తాము ఎంపిక చేసిన ఐపీఎస్ అధికారుల పేర్లను రాష్ర్టాలు తొలగిస్తున్నాయని లే�
యూపీఎస్సీ సివిల్ సర్వీస్ (Preliminary) పరీక్ష 2023కు దరఖాస్తుల ప్రక్రియ నేటితో (ఫిబ్రవరి 21) ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారెవరైనా ఉంటే ఈ రోజు (మంగళవారం) సాయంత్రం.. 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థు�
‘అప్పటికి నాకు ఐదేండ్లు. చెల్లి పసిబిడ్డ. నాన్న తన బాధ్యతల్ని వదిలేశారు. అమ్మ శక్తికి మించిన భారాన్ని తలకెత్తుకుంది. అప్పటి నుంచీ అమ్మే మా లోకం. నాకు అమ్మంటే ఇష్టం. అమ్మకు చదువంటే ఇష్టం. నేను బాగా చదివితే అ�
హైదరాబాద్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష దేశవ్యాప్తంగా జరిగింది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండు సెషన్లలో ప్రిలిమ�
Civils prelims | యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ (Civils prelims) పరీక్ష నేడు జరుగనుంది. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షను నిర్వహిస్తారు.
ఆయన ఓ ప్రభుత్వ అధికారి.. అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా.. పారదర్శకంగా పాలన సాగించిన ఓ మంచి అధికారి.. ఓ కుంభకోణాన్ని బయటపెట్టినందుకు ఆ అధికారిపై గూండాలు ఏడుసార్లు విచక్షణారహితంగా కాల్పులు జరి
Bala latha | బాలలత మేడం.. తెలుగు రాష్ట్రాల్లో సివిల్ సర్వీసు పరీక్షలకు సిద్ధం అవుతున్న చాలామందికి సుపరిచితమైన పేరు. ఆమె దగ్గరికి వెళ్తే విజయానికి సగం చేరువైనంత భరోసా. వందమందిని సివిల్స్ విజేతలుగా ఢిల్లీకి పం�
సివిల్స్ సాధించాలని చాలామంది కల కంటారు. కానీ, కొంతమందే ఆ కలను సాకారం చేసుకుంటారు. సివిల్స్ అంటే తప్పకుండా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లాలి.. పెద్దమొత్తంలో డబ్బులు కావాలని చాలామంది సివి�
దేశంలో అత్యున్నతమైన, అత్యంత కఠినమైనదిగా పేరుపొందిన సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ)లో అమ్మాయిలు అదరగొట్టారు. సోమవారం విడుదలైన సివిల్ సర్వీసెస్-2021 పరీక్ష ఫలితాల్లో జాతీయ స్థాయిలో టాప్ 3 ర్యాంకులు మ�
సివిల్స్ ఫలితాల్లో మనోళ్లు సత్తాచాటారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో హనుమకొండ నుంచి ఇద్దరు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ నుంచి ఒక్కొక్కరు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఐఏఎస్సే లక్ష్యంగా పట్టుదలతో రేయి
ఇందూరు బిడ్డ సత్తా చాటింది. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన అరుగుల స్నేహ (27) సోమవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో మెరుగైన ర్యాంక్ సాధించింది. తన తల్లికి లభించిన సర్టిఫికెట్లో ఐఏఎస్ అధి�
UPSC | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS)-II పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హులైనవారు వచ్చేనెల 7 వరకు ఆన్లైన్