Uppal MLA | ఖైరతాబాద్లోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో జలమండలి ఎండీ అశోక్ కుమార్ రెడ్డిని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
Uppal MLA | త్యాగానికి ప్రతీక రంజాన్ పండుగ అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని కాప్రా డివిజన్ ఓల్డ్ కాప్రా ఈద్గా మైదానంలో జరిగిన ప్రత్యేక రంజాన్ ప్రార్థనల్లో ఉప్�
ఉప్పల్కు (Uppal) చెందిన పలువురు గౌడ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా పలు అంశాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. స్మశాన వాటికలో ప్రవారీ గోడ నిర్మాణం చేయాల�
ఉప్పల్ భగాయత్లోని కాలభైరవ ఆలయంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (Bandari Lakshma Reddy) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ కాలభైరవ స్వామి ఆశీస్సులతో ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
Rayalaseem University | కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ వైస్ఛాన్స్లర్గా ప్రొఫెసర్ బసవరావు నియమితులయ్యారు. దీనిపట్ల ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్ �
చర్లపల్లి : నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపట్టనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ భవానినగర్ సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మ�
కాప్రా : సీనియర్ సిటిజన్లు సమాజానికి మార్గదర్శకులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి అన్నారు. గురువారం ఏఎస్రావునగర్ డివిజన్ కమలానగర్లో రూ.17.5లక్షల వ్యయంతో నిర్మించిన వయో వృద్ధుల సంక్షేమ భవనం (సీనియ�
చర్లపల్లి, ఆగస్టు : నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ గృహ �
మల్లాపూర్, ఏప్రిల్ 23 : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం కార్పొరేటర్ ప్రభుదాస�