UPI | ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ ఆధారిత ఆన్లైన్ లావాదేవీలు జరిపే వారికి అలెర్ట్. ఆన్లైన్ మోసాలను అడ్డుకోవడమే లక్ష్యంగా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకున్నది. యూపీ�
UPI | డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) సరికొత్త మైలురాయిని చేరుకుంది. చరిత్రలో తొలిసారి ఈ నెల 2న ఒకే రోజులో ఏకంగా 70 కోట్ల లావాదేవీల మైలురాయిని అధిగమించి ఆల్ టైమ్ రికార్డు సృష్�
ఒకప్పుడు డిజిటల్ చెల్లింపులకు కేరాఫ్గా ఉన్న బెంగళూరు నగరం క్రమక్రమంగా మళ్లీ నగదు లావాదేవీలకు మళ్లుతున్నది. నగరవ్యాప్తంగా ఉన్న చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారులు క్యూఆర్ కోడ్లను తొలగించి వాటి స్థా�
దేశంలో డిజిటల్ లావాదేవీలు రోజు రోజుకూ జోరందుకుంటున్నాయి. ప్రస్తుతం ఐదు రూపాయల కొత్తిమీరకు, రూ.ఐదు వేల షాపింగ్కు, లక్ష రూపాయల బంగారం కొనుగోలుకు కూడా యూపీఐ ద్వారానే చెల్లిపులు జరుగుతున్నాయి.
సైబర్ నేరాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలన అరికట్టడానికి సీబీఐ ఏకంగా 42 ప్రదేశాల్లో గురువారం దాడులు నిర్వహించింది. ఆపరేషన్ చక్ర-వీ పేరుతో నిర్వహించిన ఈ ద
పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో చెలరేగిన అలజడికి అడ్డుకట్ట వేసేందుకు యూపీఐ పేమెంట్స్ను ప్రోత్సహించిన మోదీ సర్కారు.. ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నదా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రూ.3,000 దాటిన �
ఇప్పుడు డబ్బు స్మార్ట్ అయిపోతున్నది! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకొచ్చిన డిజిటల్ రూపీ గురించి విన్నారా? ఇది మనదేశంలో డబ్బు వాడకాన్ని పూర్తిగా మార్చేయబోతున్నది. ఇప్పటికే UPI పేమెంట్స్లో దూసుకు
దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నెల రోజుల్లో నాలుగోసారి ఈ పరిస్థితి ఎదురవడంతో నగదు లావాదేవీలే నయమని, టెక్నాలజీని నమ్ముకుని ఆటోలు, హోటళ్ల వద్ద అవమానాలపాలవుతు
దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలకు బుధవారం అంతరాయం ఏర్పడింది. దీంతో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం తదితర యూపీఐ యాప్ల యూజర్లు ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం నుంచి సాయ�
EPFO | ఉద్యోగులు, కార్మికులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) శుభవార్త తెలిపింది. ఏటీఎం, యూనిఫైడ్ పేమె ంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) ద్వా రా డబ్బును విత్డ్రా చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రంగ ం సిద్
క్రియారహిత మొబైల్ ఫోన్ నంబర్లపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కీలక ఆదేశాలు జారీచేసింది. ఇతరులకు కేటాయించిన, ఇన్యాక్టివ్ మొబైల్ నంబర్లకు ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలు నిలిపి
చిన్న మొత్తంలోని యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రూ.1,500 కోట్లతో ప్రత్యేక పథకాన్ని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. దీంతో రూ.2 వేలలోపు లావాదేవీలపై ఎలాంటి చార్జీ ఉండదు.