యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆగస్టు నెలలో 24.51 బిలియన్ల లావాదేవీలు జరుగగా, వీటి విలువ రూ.29.8 లక్షల కోట్లుగా నమోదయ్యాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తాజాగా విడు
ఇకపై ఫీచర్ ఫోన్ వినియోగదారులూ యూపీఐని వినియోగించుకోనున్నారు. ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే.. సోమవారం ‘ఫోన్పే యూపీఐ 123పే’ సేవలను ప్రారంభించింది. దీనివల్ల ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే ఫీచర్ ఫోన్
UPI : యూపీఐ డిజిటల్ పేమెంట్ విధానం .. ఓ విప్లవం సృష్టిస్తున్నది. ఆ ప్లాట్ఫామ్ను ప్రవేశపెట్టి పదేళ్లు అవుతోంది. ఇక యూపీఐ ద్వారా జరుగుతున్న లావాదేవీల సంఖ్య సుమారు 13000 రెట్లు పెరిగింది.
Burj Khalifa | భారతీయ పర్యాటకుల (Indian Tourists) కు గుడ్న్యూస్ (Good News) ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) ను సందర్శించేందుకు ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా ఆన్లైన్లోనే టికెట్లు బుక్ చే�
ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే చేస్తున్నారు. కూరగాయల దగ్గర్నుంచి కంప్యూటర్ దాకా.. ఏది కొన్నా ఆన్లైన్ ద్వారానే డబ్బులు కడుతున్నారు. ఈ క్రమంలో యూపీఐ, క్రెడిట్ కార్డ్ను ఎక్కువగా వాడుతున్నారు.
యూపీఐ లావాదేవీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే 2200 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో జరిగిన 1,789 కోట్ల లావాదేవీలతో పోలిస్తే 25 శాతం పె�
జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుమును శుక్రవారం నుంచి నగదు రూపంలో చెల్లించే అవకాశం లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మ�
సంపూర్ణ డిజిటల్ టోలింగ్ పర్యావరణ వ్యవస్థను సృష్టించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారి టోల్ ప్లాజాల్లో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నగదు చెల్లింపులను నిలిపివేయాలని కేంద్ర ప్రభు త్వం యోచిస్తున్న
ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభించనున్న కొత్త మొబైల్ యాప్ను ఉపయోగించుకుని యూపీఐ పేమెంట్ గేట్వే ద్వారా తమ బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఉద్యోగుల భవిష్య నిధిని(ఈపీఎఫ్) సబ్స్ర్కైబర్లు విత్డ్రా చేసుకోవచ్చ�
PM Modi : ఇండియాలో దూసుకుపోతున్న యూపీఐ సేవలు త్వరలో మలేసియాలో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ.. మలేసియా వేదికగా వెల్లడించారు.
PF Withdrawal | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) చందాదారులు తమ ఈపీఎఫ్ను యూపీఐ పేమెంట్ గేట్వే ద్వారా నేరుగా తమ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకునే అవకాశం ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుంది.