ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యూపీ వారియర్స్ డబ్ల్యూపీఎల్ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. సోమవారం జరిగిన తొలి పోరులో యూపీ వారియర్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై గెలుపొందింది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఆడుతున్న జమ్మూకశ్మీర్కు చెందిన జసియా అక్తర్ జీవితంలో ఎన్నో కష్టాలు చవిచూసింది. ఉగ్రవాదుల బెదిరింపులు కూడా ఎదుర్కొన్నది. దాదాపు ఐదేళ్లు జసియా తనక�
యూపీ వారియర్స్ కష్టాల్లో పడింది. 105 రన్స్కే ఏడు వికెట్లు కోల్పోయింది. దేవికా వైద్యను సథర్లాండ్ ఔట్ చేసింది. అంతకుముందు ఆ జట్టును కిమ్ గార్త్ మరోసారి దెబ్బకొట్టింది. 13వ ఓవర్లో కిరణ్ నవ్గి�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో మిచెల్ స్టార్క్ భార్య అలిసా హేలీని యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. రూ. 70 లక్షలకు ఈ వికెట్ కీపర్ను దక్కించుకుంది.